రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణలో జగిత్యాల పురోహితులు సిరిసిల్ల రామశర్మ (రామన్న)

On
రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణలో జగిత్యాల పురోహితులు సిరిసిల్ల రామశర్మ (రామన్న)

రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణలో
జగిత్యాల పురోహితులు సిరిసిల్ల రామశర్మ (రామన్న)

హైదరాబాద్ సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు) :

జగిత్యాల పట్టణానికి చెందిణ పురోహితులు సిరిసిల్ల రామశర్మ(రామన్న) పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన మాజీ ప్రధాని విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వైదిక  పద్దతిలో నిర్వహించడంలో రామశర్మ ప్రధాన పాత్ర పోషించారు.ఈయనతో పాటు రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ లో వైదిక క్రతువులను రాజనాల. వెంకటేశ్వర శర్మ, కొ రడాల. విజయమోహన్ శర్మ నిర్వహించారు. 

గతంలో  కూడా వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిహించిన రామ శర్మ, మహానగర బ్రాహ్మణ సేవా సమితి నిర్వహకులలో ప్రధాన భూమిక నిర్వహిస్తున్నారు. వీరు, ప్రతి సంవత్సరం దాదాపు రెండు వేల మంది భక్తులను దేశంలోని వివిధ దర్శనీయ, దేవస్థానాలకు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులను, గత పదేళ్లుగా తీసుకెళుతున్నారు. చినజీయర్ స్వామి టన ప్రస్థానం ప్రారంభించిన తొలినాళ్ళలో జగిత్యాలకు చెందిణ నంబి వేణుగోపాలాచార్య కౌశిక తో సహాయ రామ శర్మ కలిసి ఎన్నో యజ్ఞయాగాలు నిర్వహించారు.

 

 

 

 

Tags