Category
National
National  State News 

టీ 20 ప్రపంచకప్ జట్టు 

టీ 20 ప్రపంచకప్ జట్టు  టీ 20 ప్రపంచకప్ జట్టు  ముంబయి ఏప్రిల్ 30: జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ క్రికెట్ సిరీస్ కోసం భారత జట్టు ప్రకటన.*రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించారు భారత T20 ప్రపంచ కప్ 2024 స్క్వాడ్ లైవ్ అప్‌డేట్‌లు: విరాట్ కోహ్లీ, యుజ్వేంద్ర చాహల్, శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్...
Read More...
National  State News 

మాజీ ప్రధాని దేవే గౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సస్పెండ్.

మాజీ ప్రధాని దేవే గౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సస్పెండ్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113) మాజీ ప్రధాని దేవే గౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను జేడీ (ఎస్‌) సస్పెండ్ చేసింది.  మంగళవారం నిర్వహించిన పార్టీ కోర్ కమిటీ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం హెచ్‌.డీ. కుమార స్వామి తెలిపారు.  పలువురు మహిళలను ప్రజ్వల్‌...
Read More...
National  Local News  State News 

సికింద్రాబాద్ పార్లమెంటు నియోజక వర్గ ఇన్చార్జిగా మాజీ గవర్నర్ తమిళి సై..

సికింద్రాబాద్ పార్లమెంటు నియోజక వర్గ ఇన్చార్జిగా మాజీ గవర్నర్ తమిళి సై.. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 993349493/9348422113)    హైదరాబాద్ ఏప్రిల్ 30 (ప్రజా మంటలు) :  తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఇవాళ్టి నుంచి తెలంగాణలో పర్యటించ‌నున్నారు..  ఆమె బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. మంగళవారం నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఆమె తెలంగాణ లోనే ఉంటారని పార్టీ...
Read More...
National  Local News  State News 

సేలం రోడ్డు ప్రమాదంలో 5గురి మృతి

 సేలం రోడ్డు ప్రమాదంలో 5గురి మృతి Breking news  సేలం రోడ్డు ప్రమాదంలో 5 గురి మృతి చెన్నై ఏప్రిల్ 30 :  సేలం ఏర్కాడ్ 11వ కొండాయి నీడిల్ బెండ్ దగ్గర ప్రమాదం... 5 గురు ప్రాణాలు కోల్పోయారు.. వివరాలు తెలియాల్సి ఉంది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి..*
Read More...
National  Local News  State News 

ఎలాన్ మాస్క్ చైనా పర్యటన  దేశంలో నగదు లావాదేవీలు పెరిగాయి. బెంగళూర్ లో పెరిగిన ఉష్ణోగ్రతలు 

ఎలాన్ మాస్క్ చైనా పర్యటన  దేశంలో నగదు లావాదేవీలు పెరిగాయి. బెంగళూర్ లో పెరిగిన ఉష్ణోగ్రతలు  ఎలాన్ మాస్క్ చైనా పర్యటన  దేశంలో నగదు లావాదేవీలు పెరిగాయి. బెంగళూర్ లో పెరిగిన ఉష్ణోగ్రతలు  మరిన్ని వార్తా శీర్షికలు   29 ఏప్రిల్ సోమవారం _ ₹2000 నోటు రద్దీ చేసినా, UPI ఉపయోగం పెరిగినప్పటికీ భారతదేశం తన నగదును ప్రేమిస్తుంది; 2017లో 13.35 లక్షల కోట్ల నుండి 2024 మార్చి నాటికి 35.15 కోట్లకు...
Read More...
National  State News 

సుప్రీం కోర్టులో, తమిళనాడు మాజీ డీజీపీ రాజేష్ దాస్ అప్పీల్.

సుప్రీం కోర్టులో, తమిళనాడు మాజీ డీజీపీ రాజేష్ దాస్ అప్పీల్. సుప్రీం కోర్టులో, తమిళనాడు మాజీ డీజీపీ రాజేష్ దాస్ అప్పీల్. న్యూ ఢిల్లీ ఏప్రిల్ 29: మహిళా ఎస్పీపై లైంగిక వేధింపుల కేసులో తమిళనాడు మాజీ స్పెషల్ డీజీపీ రాజేష్ దాస్ బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నారు. విల్లుపురం కోర్టు విధించిన 3 సంవత్సరాల జైలు శిక్షను సస్పెండ్ చేయాలని, లొంగిపోవడాన్ని మినహాయించాలని కోరుతూ...
Read More...
National  Local News  State News 

మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్ మే 6కి వాయిదా

మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్ మే 6కి వాయిదా మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్ మే 6కి వాయిదా చెన్నయ్ ఏప్రిల్ 29: మనీలాండరింగ్‌కు సంబంధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు పిటిషనర్ 320 రోజులకు పైగా జైలులో ఉన్నారు - సెంథిల్‌బాలాజీ వాదన సెంథిల్‌బాలాజీ బెయిల్ పిటిషన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం రిప్లై దాఖలు చేసింది
Read More...
National  Comment  State News 

ఆర్ ఎస్ ఎస్  నిరాసక్తత బిజేపిలో పెంచిన ఆందోళన - ఫలించని మోడి హిందూ హిందూ ధృవీకరణ మంత్రం

ఆర్ ఎస్ ఎస్  నిరాసక్తత బిజేపిలో పెంచిన ఆందోళన - ఫలించని మోడి హిందూ హిందూ ధృవీకరణ మంత్రం ఆర్ ఎస్ ఎస్    నిరాసక్తత బిజేపిలో పెంచిన ఆందోళన -పదేళ్ళ అభివృద్ధిని చెప్పుకోలేని బిజేపి నాయకత్వం ? -రెండవ దశలలో తగ్గిన ఓటింగ్    తగ్గిన వోట్ల వల్ల ఎవరికి లాభం ? -బిజేపి ప్రభావిత ప్రాంతాలలో తక్కువ శాతం పోలింగ్ -నిరాసక్తతగా బిజేపి కార్యకర్తలు -ఫలించని మోడి హిందూ హిందూ ధృవీకరణ మంత్రం బిజేపి అధినాయకత్వం...
Read More...
National  State News 

విల్లుపురం, పుదుచ్చేరి నుంచి తిరుపతికి నడిచే రైళ్ల పాక్షిక రద్దు

విల్లుపురం, పుదుచ్చేరి నుంచి తిరుపతికి నడిచే రైళ్ల పాక్షిక రద్దు విల్లుపురం, పుదుచ్చేరి నుంచి తిరుపతికి నడిచే రైళ్ల పాక్షిక రద్దు చెన్నై ఏప్రిల్ 26 : తిరుపతి రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనుల కారణంగా విల్లుపురం, పుదుచ్చేరి నుంచి తిరుపతికి వెళ్లే రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. దక్షిణ రైల్వేలోని తిరుచ్చి డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయం శనివారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో...
Read More...
National  Local News  State News 

29 మంది మావోయిస్టుల ఎన్ కౌంటర్ -  పోలీస్ బలగాల ఏకపక్ష దాడి

29 మంది మావోయిస్టుల ఎన్ కౌంటర్ -  పోలీస్ బలగాల ఏకపక్ష దాడి 29 మంది మావోయిస్టుల ఎన్ కౌంటర్ -  పోలీస్ బలగాల ఏకపక్ష దాడి ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ - నారాయణపూర్ సరిహద్దు ఎన్‌కౌంటర్‌ పై సిడిఆర్వో సంచలన ప్రకటన  న్యూ ఢిల్లీ ఏప్రిల్ 27:   ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ - నారాయణపూర్ సరిహద్దు దగ్గరఏప్రిల్ 16వ తేదీన భద్రతా బలగాలు 29 మంది మావోయిస్టులను చంపేసాయని ప్రజా...
Read More...
National  State News 

ప్రధానిపై దాఖలైన పిటిషన్ విచారణ వాయిదా

ప్రధానిపై దాఖలైన పిటిషన్ విచారణ వాయిదా ప్రధానిపై దాఖలైన పిటిషన్ విచారణ వాయిదా   న్యూ ఢిల్లీ ఏప్రిల్ 26: ప్రధాని మోదీని ఎన్నికల్లో పోటీ చేయకుండా 6 ఏళ్లపాటు నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి సచిన్ దత్తా సెలవుపై వెళ్లడంతో పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.మళ్లీ ప్రధాని మోదీపై దాఖలైన పిటిషన్ 29న ఢిల్లీ...
Read More...
National  State News 

2వ దశ ఎన్నికలు: హిందీ రాష్ట్రాలలో తగ్గిన పోలింగ్ శాతం 

2వ దశ ఎన్నికలు: హిందీ రాష్ట్రాలలో తగ్గిన పోలింగ్  శాతం  2వ దశ ఎన్నికలు: మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్ శాతం  న్యూ ఢిల్లీ ఏప్రిల్ 26: రెండవ దశ పోలింగ్ లో ఈ రోజు కూడా హిందీ రాష్ట్రాలలో పోలింగ్ శాతం గతంలో కంటే తక్కువగా నమోదుతున్నట్లు తెలుస్తుంది. కేరళ, ఛత్తీస్గఢ్,పశ్చిమ బెంగాల్ లో ఓటింగ్ ముగిసే సమయానికి 65 - 70 శాతం వరకు...
Read More...