Category
National
National  State News 

ఐక్యంగా పోరాడి దక్షిణాది వాటా సంపాదించుకోవాలి - సిఎం రేవంత్ రెడ్డి

ఐక్యంగా పోరాడి దక్షిణాది వాటా సంపాదించుకోవాలి - సిఎం రేవంత్ రెడ్డి చెన్నై మార్చ్ 22: లోక్‌స‌భ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు విభేదాలను పక్కనపెట్టి తమ వాటా దక్కించుకునేందుకు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌పై రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో త్వ‌ర‌లోనే తీర్మానం ఆమోదిస్తామని, అదే తరహాలో మిగతా రాష్ట్రాలు చేయాలని విజ్ఞప్తి చేశారు.   నియోజకవర్గాల ✳️...
Read More...
National  Spiritual   State News 

నేటి నుండి ధర్మపు రీశుల తెప్పోత్సవాలు 

నేటి నుండి ధర్మపు రీశుల తెప్పోత్సవాలు    కోనేటి నీటిపై నారసింహ, వేంకటేశ్వర ప్రదక్షిణలు(రామ కిష్టయ్య సంగన భట్ల,9440595494)   దక్షిణ కాశిగా , హరిహర క్షేత్రంగా , నవనారసింహ క్షేత్రాలలో నొకటిగా వాసికెక్కిన సాంప్రదాయాల సిరియైన ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా శ్రీయోగా నంద, ఉగ్ర నారసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల తెప్పోత్సవ, డోలోత్సవాలు మార్చి 14,15,16వ తేదీలలో హిరణ్య...
Read More...
National  State News 

అప్పులు తీసుకొచ్చి బడా కాంట్రాక్టర్లకు పంచుతున్న రేవంత్ సర్కార్ - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 

అప్పులు తీసుకొచ్చి బడా కాంట్రాక్టర్లకు పంచుతున్న రేవంత్ సర్కార్ - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  సీఎంకు పేదల పట్ల ఆలోచన లేదు - కేసీఆర్ పదేళ్లలో 50 లక్షల కోట్ల సంపద సృష్టించారు 15 నెలలు... ₹ 1,50,000,00,00,000 అప్పు - లక్ష 50 వేల కోట్లు అప్పు తెచ్చి కూడా ఆడపిల్లలకు ఒక్క స్కూటీ కూడా ఇవ్వలేదు   అప్పు తెచ్చి కూడా ఒక్క మహిళకూ 2500 ఇవ్వడం లేదు అప్పులు,...
Read More...
National  State News 

టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్(76) గారు కన్నుమూశారు. 

టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల  బాలకృష్ణప్రసాద్(76) గారు కన్నుమూశారు.  (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 99633499493/9348422113). తిరుపతి 09మార్చి (ప్రజా మంటలు) :  ఆదివారం సాయంత్రం గుండెపోటుతో స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వెయ్యికిపైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు.  వినరో భాగ్యము విష్ణుకథ, జగడపు చనువుల జాజర, పిడికిట తలండ్రాల పెండ్లికూతురు తదితర కీర్తనలకు ఈయనే స్వరాలు సమకూర్చారు.  గరిమెళ్ల మృతి పట్ల...
Read More...
National  State News 

ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం

ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం న్యూ డిల్లీ మార్చ్ 09: ఉన్న నాలుగు స్థానాల్లో ఒకటి సీపీఐ కి,ఒక ఎస్సీ, ఎస్టీ, మహిళా ను ఎంపిక చేసిన కాంగ్రెస్ అధిష్టానం. అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ పేర్లను ప్రకటించిన ఏఐసీసీ. ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించిన అధిష్టానం..తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఫైనల్ చేసింది. అద్దంకి...
Read More...
National  State News 

నేటి చరిత్ర 08-03-2025

నేటి చరిత్ర 08-03-2025 నేటి చరిత్ర 08-03-2025 మార్చి 9 ముఖ్యమైన సంఘటనలు 1776లో ఆడమ్ స్మిత్ రాసిన ప్రసిద్ధ ఆర్థిక శాస్త్ర పుస్తకం.   'ది వెల్త్ ఆఫ్ నేషన్స్' ప్రచురణ. భారతీయ రచయిత శశి థరూర్ 1956 లో జన్మించారు. ■ చార్లెస్ ఎగ్ గ్రాహం 1822లో మొదటి దంతాలకు పేటెంట్ పొందాడు. జపాన్ మొదటిసారిగా 1860లో అమెరికాకు...
Read More...
National  State News 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు గెలిచాయి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు గెలిచాయి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు గెలిచాయి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  హైదారాబాద్ మార్చ్ 06: కాంగ్రెస్, బిజెపి పార్టీలో బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపింది. పార్టీలపరంగా, సిద్ధాంత పరంగా ఓట్లు చీలాయి, కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి గెలవలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మీడియాతో మాట్లాడుతూ...
Read More...
National  Local News  State News 

తవ్వకాల్లో  నిజాం కాలం నాటి నాణాలు 

తవ్వకాల్లో  నిజాం కాలం నాటి నాణాలు  (అంకం భూమయ్య) గొల్లపల్లి (పెగడపల్లి) మార్చి05 (ప్రజా మంటలు): పురాతన కాలం నాటి ఉర్దూ భాషలో ఉన్న వెండి నాణాలు బతికేపల్లి గ్రామం శివారులోని పెద్దగుట్ట వద్ద ఉపాధి  హామీ పథకంలో భాగంగా పనులు ప్రారంభించిన తర్వాత  బతికే పల్లి పెద్దగుట్టకు కాలువ తవ్వుతుండగా అక్కడ దావుల జమున మల్యాల శ్యామల అనే వారికి ఉర్దూ...
Read More...
National  International  

అర్థాంతరంగా సమావేశం మధ్యలో వెళ్లిపోయిన జెలెన్స్కి

అర్థాంతరంగా సమావేశం మధ్యలో వెళ్లిపోయిన జెలెన్స్కి మూడవ ప్రపంచ యుద్ధం కోరుకోవడ్డు - ట్రంప్ ఓవల్ ఆఫీసులో తీవ్ర వాగ్వివాదాల తర్వాత ట్రంప్-జెలెన్స్కీ చర్చలు ఆగిపోయాయి వాషింగ్టన్ మార్చ్ 01: ఉక్రేనియన్ నాయకుడు శాంతికి సిద్ధంగా లేడని ఆరోపించిన ట్రంప్‌తో ఆగ్రహావేశాలతో కూడిన సమావేశం తర్వాత జెలెన్స్కీ వైట్ హౌస్ నుండి ముందుగానే బయలుదేరాడు. వైట్ హౌస్‌లో కోపోద్రిక్త దృశ్యాల తర్వాత అమెరికా...
Read More...
National  Local News  State News 

దేశం గర్వించ దగ్గ సివిల్ సర్వంట్ పరికిపండ్ల నరహరి

దేశం గర్వించ దగ్గ సివిల్ సర్వంట్ పరికిపండ్ల నరహరి మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో నరహరి అనితర సేవలు(రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, కాల మిస్ట్...9440595494) ఒక సాధారణమైన టైలర్ కుటుంబంలో జన్మించి సామాజికంగా, ఆర్థికంగా ఎన్నో ఒడిదొడుగులను ఎదుర్కొని భారతదేశం గర్వించదగిన స్థానంలో నిలిచారు శ్రీ పరికిపండ్ల నరహరి, ఐఏఎస్. తను పదవ తరగతి చదువుతున్న రోజుల్లోనే ఐఏఎస్ అధికారి...
Read More...
National  State News 

బీజేపీ నాయకులతో కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్

బీజేపీ నాయకులతో కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్     X లో పోస్ట్ చేసిన ఫోటో వైరల్ న్యూ డిల్లీ ఫిబ్రవరి 25:   కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తాజా సోషల్ మీడియా పోస్ట్ పార్టీతో తన భవిష్యత్తు గురించి ఊహాగానాలకు మళ్లీ తెరలేపింది. మంగళవారం ఉదయం, థరూర్ X లో కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ మరియు బ్రిటిష్ వాణిజ్య విదేశాంగ ఈ...
Read More...
National  State News 

గల్ఫ్‌ లో పెంచిన ఇండియన్ పాస్‌పోర్ట్ ఫీజును తగ్గించాలి

గల్ఫ్‌ లో పెంచిన ఇండియన్ పాస్‌పోర్ట్ ఫీజును తగ్గించాలి   పేద గల్ఫ్ కార్మికులపై నాలుగు రెట్ల ఫీజుల భారం(రామ కిష్టయ్య సంగన భట్ల...9440595494)కేంద్ర ప్రభుత్వం కొత్త అవుట్‌సోర్సింగ్ విధానంతో గల్ఫ్‌ దేశాలలో పాస్ పోర్ట్, కాన్సులర్ సేవలను ప్రైవేటీకరించి నాలుగు రెట్ల ఫీజులు పెంచడం పట్ల ప్రవాసి కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పెంచిన పాస్ పోర్ట్, కాన్సులర్ సేవల ఫీజులను వెంటనే...
Read More...