లింగవివక్ష లేని సమాజం కావాలి
* సామల సుగుణ కు ఘన సత్కారం
* పెన్ గ్రూప్ ఆధ్వర్యంలో వుమెన్స్ డే సెలబ్రేషన్స్
సికింద్రాబాద్ మార్చి 23 (ప్రజామంటలు) :
లింగ వివక్షత లేని సమాజంతో మహిళలకు సమన్యాయం కలుగుతుందని, గతంతో పోల్చితే ప్రస్తుతం అన్ని రంగాల్లో మహిళల ప్రాధాన్యత, గుర్తింపు కాస్తా పెరుగుతోందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వుమెన్స్ డే ను పురస్కరించుకొని పెన్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివారం సికింద్రాబాద్ బోయిన్ పల్లి లోని రాజరాజేశ్వరి గార్డెన్ లో సెలబ్రేషన్స్ నిర్వహించారు.
ఈసందర్బంగా విశిష్ట సేవలందించిన మహిళ మణులకు ఘనంగా సత్కరించారు. ప్రముఖ అంతర్జాతీయ మెజిషీయన్, సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంటర్ సామల వేణు మాతృమూర్తి 78 ఏండ్ల సామల సుగుణ ను పెన్ గ్రూప్ ప్రతినిధులు, ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించారు. సామల సుగుణ నేటి తరం మహిళలకు ఆదర్శమని వారు కొనియాడారు. కార్యక్రమంలో ప్రముఖ మెజిషీయన్ సామల వేణు, ఈవెంట్ చైర్మన్ వంగల శైలజ, కార్పొరేటర్ కొంతం దీపిక, పల్లవి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ అధినేత మల్కా పల్లవి, మహిళలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో పంచాంగ శ్రవణం

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం

ప్రశాంతంగా రంజాన్ వేడుకలు * ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
