అర్హతలు ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులు రాజీవ్ ఆరోగ్యశ్రీ లోకి...
On
.jpeg)
సికింద్రాబాద్, మార్చి 28 ( ప్రజామంటలు ) :
ముప్పయి అంతకంటే ఎక్కువ పడకలు ఉన్న ప్రైవేటు ఆస్పత్రులను రాజీవ్ ఆరోగ్యశ్రీలో నమోదు చేసుకుని ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ వెంకట్ ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలను కోరారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ సహకారంతో సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ అలుమ్నీ భవనంలో శుక్రవారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హజరైన ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో చేరేందుకు ప్రభుత్వం సులభమైన ప్రక్రియ చేపట్టిందన్నారు. హైదరాబాద్ పరిధిలో 30 అంతకంటే ఎక్కువ పడకలు ఉన్న 105 ఆస్పత్రులు ఇప్పుటికే ఆరోగ్యశ్రీలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారని, అర్హత ఉన్న ఆస్పత్రులు యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ ప్యానల్లో నమోదు (ఎంప్యానల్మెంట్) చేసుకోవాలని సూచించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ జనరల్ మేనేజర్ డాక్టర్ రాంబాబు మాట్లాడుతు నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆరోగ్యశ్రీ ఎంప్యానల్మెంట్ ఎంతో దోహదపడుతుందని, ఆరోగ్యశ్రీట్రస్ట్ వద్ద పూర్తి సమాచారం ఉచితంగా లభిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్యశ్రీ పధకంలో ఆస్పత్రుల భాగస్వామ్యం పెంపొందించేందుకు నమోదు ప్రక్రియ సులభతరం చేసినట్లు పలువురు వక్తలు వివరించారు. ఆరోగ్యశ్రీ ఎంప్యానల్మెంట్ ప్రక్రియ, అవలోకనం, ఆస్పత్రుల అర్హత ప్రమాణాలు, మార్గదర్శకాలు, డాక్యుమెంటేషన్, ఎంఓయు తదితర అంశాలపై పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించి సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఎస్పీహెచ్ఓ జక్కుల రాములు, జిల్లా మాస్మీడియా అధికారి నరసింహా, మెడికల్ డైరక్టర్లు, ప్రొగ్రామ్ ఆఫీసర్లతోపాటు 105 ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు పాల్గొన్నాయి.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.
Published On
By Vikranth sharma

కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి
Published On
By Siricilla Rajendar sharma

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో పంచాంగ శ్రవణం
Published On
By ch v prabhakar rao

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక
Published On
By Siricilla Rajendar sharma

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు
Published On
By ch v prabhakar rao

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం
Published On
By ch v prabhakar rao

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,
Published On
By ch v prabhakar rao

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.
Published On
By Siricilla Rajendar sharma

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం
Published On
By Siricilla Rajendar sharma

ప్రశాంతంగా రంజాన్ వేడుకలు * ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి
Published On
By ch v prabhakar rao

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
