మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ముల్కనూర్ వంగర ఎస్సైలు సాయిబాబు, దివ్య
భీమదేవరపల్లి మార్చ్ 28 (ప్రజామంటలు) :
ముల్కనూర్, వంగర పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సైలు సాయిబాబు, దివ్య తెలిపారు. మధ్యప్రదేశ్ కు సంబంధించిన కార్ గ్యాంగ్, చెడ్డి గ్యాంగ్ మన వైన్స్ లలో మద్యం తీసుకొని, చిన్న చిన్న కత్తులు పట్టుకొని, చెడ్డీలు వేసుకొని పొదలలో దాచుకొని, రాత్రి 12 తర్వాత ఇళ్లలోకి ప్రవేశించి ఇంట్లో ఉన్నటువంటి బంగారం నగదు దోచుకొని వెళ్లడానికి వరంగల్ నగరంలో ప్రవేశించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి వెంటనే పోలీసులకు సమాచారం అందించడం వారిని తరిమి తరిమి కొట్టడం మరియు రాత్రి తాళాలు వేసిన ఇళ్లల్లో ఎలాంటి విలువైన వస్తువులు దాచకుండా ఉండడం చేయాలనీ సూచించారు.
ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే ముల్కనూర్, వంగర పోలీసులకు సమాచారం అందించాలని లేదా 100 లకు కాల్ చేయాలని సూచించారు.
ఈ గ్యాంగ్ వరంగల్ జిల్లా కేంద్రంగా గతంలో అనేక దొంగతనాలకు పాల్పడడం జరిగినది
ధైర్యంగా ఉండండి ఎదిరించండి తిరగబడండి మీ వెంట పోలీసు ఉన్నారు పోలీసుల సహకారం తీసుకోండి.
Regads
SI ముల్కనూర్.
SI 8712685131
PS 8712685012
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో పంచాంగ శ్రవణం

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం

ప్రశాంతంగా రంజాన్ వేడుకలు * ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
