Category
Local News
Local News 

జగిత్యాల 33/11 కే వి సబ్ స్టేషన్,మల్యాల ను ఇన్స్పెక్షన్ చేసిన ఎస్ఈ జి. సత్యనారాయణ,

జగిత్యాల 33/11 కే వి సబ్ స్టేషన్,మల్యాల ను ఇన్స్పెక్షన్ చేసిన ఎస్ఈ జి. సత్యనారాయణ, (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113) జగిత్యాల  ఏప్రిల్ 30 ( ప్రజా మంటలు ) : మంగళవారం జి. సత్యనారాయణ, ఎస్ ఈ, జగిత్యాల 33/11 కే వి సబ్ స్టేషన్,మల్యాల ను ఇన్స్పెక్షన్ చేసి, లాగ్ బుక్ మరియు బ్రేకర్ ల లోని రిలే ల లోని అంతరాయము వివరాలను పరిశీలించి,...
Read More...
National  Local News  State News 

సికింద్రాబాద్ పార్లమెంటు నియోజక వర్గ ఇన్చార్జిగా మాజీ గవర్నర్ తమిళి సై..

సికింద్రాబాద్ పార్లమెంటు నియోజక వర్గ ఇన్చార్జిగా మాజీ గవర్నర్ తమిళి సై.. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 993349493/9348422113)    హైదరాబాద్ ఏప్రిల్ 30 (ప్రజా మంటలు) :  తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఇవాళ్టి నుంచి తెలంగాణలో పర్యటించ‌నున్నారు..  ఆమె బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. మంగళవారం నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఆమె తెలంగాణ లోనే ఉంటారని పార్టీ...
Read More...
Local News 

35వ వార్డు బారాస కౌన్సిలర్ అభ్యర్థి కాంగ్రెస్ లో చేరిక.

35వ వార్డు బారాస కౌన్సిలర్ అభ్యర్థి కాంగ్రెస్ లో చేరిక. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113) జగిత్యాల ఏప్రిల్ 30 (ప్రజా మంటలు) :  35వ వార్డ్ బారాస కౌన్సిలర్ అభ్యర్థి గా పోటీ చేసిన బొలుసని పద్మ - శ్రీనివాస్ మరియు వారి అనుచరులు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో...
Read More...
Local News 

పది" ఫలితాల్లో బీసీ గురుకుల విద్యార్థుల ప్రభంజనం.

పది జగిత్యాల, ఏప్రిల్ 30( ప్రజా మంటలు ) :  పదో తరగతి ఫలితాల్లో లక్ష్మీపూర్ లోని మహాత్మా జ్యోతిబాపులే బిసి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారని గత సంవత్సర ఫలితాకంటే మెరుగైన ఫలితమని ఆ పాఠశాల ప్రిన్సిపల్ మమత పేర్కొన్నారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు...
Read More...
Local News 

ఎస్ ఎస్ సి ఫలితాలల్లో సిద్ధార్థ విద్యాసంస్థల ప్రభంజనం.

ఎస్ ఎస్ సి ఫలితాలల్లో సిద్ధార్థ విద్యాసంస్థల ప్రభంజనం. జగిత్యాల ఏప్రిల్ 30 (ప్రజా మంటలు) :  మంగళవారం వెలువడిన ఎస్ ఎస్ సి-2024 ఫలితాలలో సిద్ధార్థ విద్యా సంస్థలు ప్రభంజనం సృష్టించాయి. 25 మంది విద్యార్ధులు 10 జిపిఏ సాధించారు. జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీ నుండి 13 విద్యార్థులు 10 జిపిఏ , మానస ఎక్సలెన్స్ నుండి 11 విద్యార్థులు జిపిఏ...
Read More...
Local News  State News 

సీఎం పర్యటన సందర్భంగా సభాస్థలి హెలిపాడ్ ప్రదేశాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ.

సీఎం పర్యటన సందర్భంగా సభాస్థలి హెలిపాడ్ ప్రదేశాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ. కోరుట్ల ఏప్రిల్ 30( ప్రజా మంటలు) రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కోరుట్ల లో జరుగు సభా స్థలి, హెలిప్యాడ్, వి ఐ పి పార్కింగ్, ట్రాఫిక్ రూట్లు సభా స్థలికి వచ్చి వెళ్లే దారులు జనరల్ పార్కింగ్ ప్రదేశాలను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ పరిశీలించారు. ఆనంతరం బందోబస్తు పరంగా చేయవలసిన...
Read More...
Local News 

ఎన్నికల కంట్రోల్ రూమ్ ను సాధారణ పరిశీలకురాలు చే పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఎన్నికల కంట్రోల్ రూమ్ ను సాధారణ పరిశీలకురాలు చే పరిశీలించిన జిల్లా కలెక్టర్ (సిరిసిల్ల రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).    జగిత్యాల ఏప్రిల్ 30( ప్రజా మంటలు) :  కలెక్టరేట్ కార్యాలయ ఆవరణ లో ఏర్పాటుచేసిన మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ, ఎన్నికల కంట్రోల్ రూం, 1950 ఫిర్యాదుల విభాగం లను జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తో కలిసి నిజామాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం సాధారణ...
Read More...
Local News 

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం.

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113) జగిత్యాల ఏప్రిల్ 30 ( ప్రజా మంటలు ) :  విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకొని పదవీ విరమణ పొందిన పిసిఆర్ ఎస్.ఐ వి. రమేష్ ను శాలువా,పులమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసిన అదనపు ఎస్పీ.   మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోఅదనపు...
Read More...
National  Local News  State News 

సేలం రోడ్డు ప్రమాదంలో 5గురి మృతి

 సేలం రోడ్డు ప్రమాదంలో 5గురి మృతి Breking news  సేలం రోడ్డు ప్రమాదంలో 5 గురి మృతి చెన్నై ఏప్రిల్ 30 :  సేలం ఏర్కాడ్ 11వ కొండాయి నీడిల్ బెండ్ దగ్గర ప్రమాదం... 5 గురు ప్రాణాలు కోల్పోయారు.. వివరాలు తెలియాల్సి ఉంది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి..*
Read More...
Local News  State News 

మాజీ ఎంపిపి, ఎంపీటీసీ  సుగుణాకర్ రావు,  పుష్పలతాదేవి బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా

మాజీ ఎంపిపి, ఎంపీటీసీ  సుగుణాకర్ రావు,  పుష్పలతాదేవి బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా మాజీ ఎంపిపి, ఎంపీటీసీ  సుగుణాకర్ రావు,  పుష్పలతాదేవి బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా   మెటుపల్లి ఏప్రిల్ 30 (ప్రజా మంటలు) : ఇబ్రాహీం పట్నం మండలానికి చెందిన మాజీ ఎం పీపీ, ఎం పీటీసీ వెల్ముల సుగుణాకర్ రావు వెల్ముల పుష్పలతాదేవి లు బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో ఉన్నా...
Read More...
Local News  State News 

ఎస్ ఎస్ సీ ఫలితాల్లో బాలికలదే పై చేయి 91.31 శాతం ఉత్తీర్ణత 

ఎస్ ఎస్ సీ ఫలితాల్లో బాలికలదే పై చేయి 91.31 శాతం ఉత్తీర్ణత  ఎస్ ఎస్ సీ ఫలితాల్లో బాలికలదే పై చేయి 91.31 శాతం ఉత్తీర్ణత  హైదరాబాద్ ఏప్రిల్ 30::  తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల..  ఫలితాల్లో బాలికలదే పైచేయి..  మొత్తం 91.31 శాతం ఉత్తీర్ణత.. బాలురు - 89.42 శాతం, బాలికలు - 93.23 శాతం..  3,927 స్కూల్స్‌లో వంద శాతం ఉత్తీర్ణత. 99 శాతం...
Read More...
Local News  State News 

బీర్పూర్ మండలం తుంగూరు గ్రామంలో బిజెపి ఎంపీ అభ్యర్థి ప్రచారం.

బీర్పూర్ మండలం తుంగూరు గ్రామంలో బిజెపి ఎంపీ అభ్యర్థి ప్రచారం. (సిరిసిల్ల రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  బీర్పూర్ ఏప్రిల్ 29( ప్రజా మంటలు) భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీర్పూర్ మండల్ తుంగూరు గ్రామంలో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ తో కలిసి నరేంద్ర మోడీ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి వివరించి కమలం పువ్వు...
Read More...