హనుమాన్ చిన్న జయంతి ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ ,ఎస్పీ
కొండగట్టు మార్చి 22 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి హనుమాన్ చిన్న జయంతి 11 4 2025 నుండి 13 04 2025 వరకు జరిగే హనుమాన్ చిన్న జయంతి బ్రహ్మోత్సవ ఏర్పాట్లును పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.
శనివారం రోజున జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం, కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి చిన్న హనుమాన్ జయంతి బ్రహ్మోత్సవాలు సందర్భంగా సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ .జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
11 04 2025 తేదీ నుండి 13.04 2025 వరకు జరిగే హనుమాన్ చిన్న జయంతి ఏర్పాట్లు పై కలెక్టర్ స్వయంగా అధికారులతో కలిసి భక్తులకు స్నానమాచరించే పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ఇబ్బంది కలగకుండా లైట్స్, చలవ పందిర్లు ఏర్పాటు చేయాలని అన్నారు.
త్రాగునీరు, మొబైల్ టాయిలెట్స్ , ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.ఆలయ ప్రాంగణం ఆలయ పరిసరాలలో నిత్యం శానిటేషన్ నిర్వహించాలని తెలిపారు.
భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు లను సిద్దం చేయాలని ఆయా శాఖ అధికారులకు ఆదేశించారు.
కలెక్టర్ వెంట, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల ఆర్డీవో పులి మధుసూదన్ గౌడ్, డిపిఓ మదన్ మోహన్ డీఎస్పీ రఘు సీఐ ఎస్ఐ ఎమ్మార్వోలు ఎంపీడీవోలు టెంపుల్ ఈఓ మున్సిపల్ అధికారి , మిషన్ భగీరథ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో పంచాంగ శ్రవణం

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం

ప్రశాంతంగా రంజాన్ వేడుకలు * ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
