విద్యుత్ డిమాండ్ కి అనుగుణంగా పటిష్ట చర్యలు: జగిత్యాల సూపరింటెండ్ ఇంజనీర్ సాలియా నాయక్
కథలాపూర్ మార్చి 28 ( ప్రజా మంటలు)
ప్రస్తుతం పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కి అనుగుణంగా జగిత్యాల జిల్లాలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా కథలాపూర్ సెక్షన్ పరిదిలో చింతకుంట సబ్ స్టేషన్ లో రెండు ఫీడర్లకి కలిపి ఉన్న ఒకే బ్రేకర్ స్థానంలో అదనపు నూతన బ్రేకర్ ప్రారంభించి రెండు ఫీడర్లకు రెండు బ్రేకర్ లు చేయడం వల్ల వినియోగదారులకు నిరంతర సరఫరా చేయగలమని ఎస్ ఈ సాలియా నాయక్ తెలిపారు.
అదే సందర్భంలో కథలపూర్ స్థానిక పొలాల్లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పొలం బాట నిర్వహించి రైతులకు కెపాసిటర్ వాడడం వలన వాటి ఉపయోగాలు మరియు విద్యుత్ సమస్యలు ఉంటే లోకల్ సిబ్బందితో మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోవాలని మరియు విద్యుత్ భద్రత సూత్రాలు రైతులకి సూచించారు..
తదనంతరం కోరుట్ల టౌన్ 2 సెక్షన్ పరిదిలో నూతన 63కేవీ మరియు ఐలాపూర్ లో 100 కేవి నియంత్రికలను ఛార్జ్ చేసి ఓవర్ లోడు సమస్యని పరిష్కరించామని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో మెట్పల్లి డి ఈ గంగారాం, ఏ డిఈ లు అంజనేయరావు , రఘుపతి , ఏ ఈ లు భూమేశ్వర్, సత్యనారాయణ , నవీన్ మరియు విద్యుత్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో పంచాంగ శ్రవణం

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం

ప్రశాంతంగా రంజాన్ వేడుకలు * ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
