పొగాకు ఉత్పత్తుల పట్టివేత
ప్రభుత్వాన్ని నిషేధిత ఉత్పత్తులను ఎవరు విక్రయించిన కేసు నమోదు చేస్తాం - సిఐ పులి రమేష్
భీమదేవరపల్లి మార్చి 27 (ప్రజామంటలు ) :
రూ 19,993 లా విలువైన పొగాకు ఉత్పత్తులను కొత్తకొండలో గురువారం ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ స్వాధీనం చేసుకొని వివరాలు వెల్లడించారు. కొత్తకొండ గ్రామంలో సాయంత్రం పెట్రోలింగ్ చేస్తుండగా, కొత్తకొండ పరిసరాలలో నమ్మదగిన సమాచారం మేరకు పొగాకు ఆటోను ఆపి తనిఖీ చేయగా ప్రభుత్వ నిషేధిత ఉత్పత్తులు ఉన్నట్లు కనుక్కున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తకొండ గ్రామానికి చెందిన మహమ్మద్ హుస్సేన్ బాబా కొప్పూర్ గ్రామానికి చెందిన ఆకుల రవీందర్ వద్ద నిషేధిత పొగాకు ఉత్పత్తులు కొనుగోలు చేశాడు. వాటిని కొత్తకొండలో ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుందామని ప్లాన్ చేశాడు. కానీ అంతలోనే సమాచారం అందుకున్న పోలీసులు నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత ఆటోను సీజ్ చేసి, పొగాకు నిషేధిత ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సుమోటో కేసు నమోదు చేసినట్లు సిఐ పులి రమేష్ తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో పంచాంగ శ్రవణం

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం

ప్రశాంతంగా రంజాన్ వేడుకలు * ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
