మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
ఇబ్రహీంపట్నం మార్చి 25 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ):
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘ భవనంలో మంగళవారం మండల నాయి బ్రాహ్మణ సంఘ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నాయి బ్రాహ్మణ సేవా సంఘం మండల అధ్యక్షుడిగా వర్షకొండ గ్రామానికి చెందిన సమ్మెట రాజేష్, ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన పసునూరి ఆంజనేయులు ప్రధాన కార్యదర్శిగా, గోదూరు గ్రామానికి చెందిన రాచకొండ రవి ఉపాధ్యక్షుడిగా, కోమటి కొండాపూర్ గ్రామానికి చెందిన వెల్లుల్ల రమేష్ కోశాధికారిగా, అమ్మక పేట గ్రామానికి చెందిన చింతకుంట రాజ గంగారాము గౌరవ అధ్యక్షుడిగా మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మూడు సంవత్సరాల వరకు పదవిలో కొనసాగుతారని సభ్యులు తెలిపారు. కార్యవర్గ సభ్యులుగా సమ్మెట హన్మండ్లు, ఆషాడపు శోభన్, సమ్మెట శ్రీనివాస్, మిరుదొడ్డి రవి, చింతకుంట భూమన్న లను ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల నాయి బ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో పంచాంగ శ్రవణం

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం

ప్రశాంతంగా రంజాన్ వేడుకలు * ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
