ఎమ్మార్పీఎస్ ఉద్యమ అమరవీరులకు నివాళులు
సికింద్రాబాద్ మార్చి 01 (ప్రజామంటలు):
ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో అసువులు భాసిన మాదిగ అమరవీరులను స్మరిస్తూ సనత్ నగర్ నియోజకవర్గం కోఆర్డినేటర్ మాచర్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో బన్సీలాల్ పేట్ డివిజన్, చాచా నెహ్రునగర్ లో ఉన్నటువంటి మహనీయుల విగ్రహాల వద్ద మాదిగ అమర వీరుల ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు..
ఈ కార్యక్రమనికి విచ్చేసిన ఎస్ సి ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు మాట్లాడుతూ ఏ బి సి డి వర్గీకరణ కోసం పోరాటం చేస్తూ కొందరు, ఉద్యమ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం కారణాలతో కొందరు అసువులు బాసారని ఏది ఏమైనప్పటికి మాదిగల అమరవీరుల త్యాగాల ఫలితంగా నేడు వర్గీకరణ సాధ్యమైందని, మాదిగ అమర వీరుల ఆత్మకు శాంతి కలగాలని, అమర వీరుల కుటుంబాలకు జాతి అండగా నిలిచి ఆదుకోవాలని అన్నారు.
ఎస్సీ ఆర్ పి ఎస్ నగర ఉపాధ్యక్షులు కుర్మ మహేందర్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు టీవీ వాసు, బిఆర్ ఎస్ సీనియర్ నాయకుడు ఎర్ర విజయ్ శంకర్,సనత్ నగర్ Jac నాయకులు, త్రిషుల్ శ్రీకాంత్, మురళి,మిద్దె లింగం,మక్కల రమేశ్, వినోద్, ఏ,రమేష్ బాబు,మక్కల సంపత్,నవీన్, బొర్రా జగదీశ్,శంకరయ్య,రవి,ఉప్పలయ్య తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో పంచాంగ శ్రవణం

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం

ప్రశాంతంగా రంజాన్ వేడుకలు * ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
