నారీ శక్తి అవార్డ్-2025 అందుకున్న సైకాలజిస్ట్ జ్యోతి రాజా
సికింద్రాబాద్ మార్చి 02 (ప్రజామంటలు):
లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ 2025 ఆదివారం సికింద్రాబాద్లోని ఆర్.పి.రోడ్డులోని గుజరాతీ స్కూల్లో మహిళా శక్తి మహా కుంభ్, మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించింది.
ఈ సందర్భంగా ప్రముఖ మహిళా సామాజిక కార్యకర్తలను, , గోమాత సేవకులను సన్మానించారు. కాజల్ హిందుస్తానీ, శిల్పా దేశ్ముఖ్, చైర్మన్ జమాత్ పటేల్, రిదేశ్ జాగీర్దార్, రంజానా షా, నంజీభాయ్ పటేల్తో సహా ప్రముఖ అతిధుల చేతుల మీదుగా ఆమెకు నారీ శక్తి అవార్డ్ 2025 అందజేశారు
.ఈ ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో విశిష్ట అతిథులు సైకాలజిస్ట్ జ్యోతి రాజా చేస్తున్న సేవలను కొనియాడారు. శ్రీ దీప్తి కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటుచేసి వేలాది మంది విద్యార్థులకు, యువతకు అనేక వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు నిర్వహించి, టీవీ ప్రసార మాధ్య మాల ద్వారా కౌన్సిలింగ్ ఇస్తూ వారికి సరైన దిశా నిర్దేశం చేస్తున్న జ్యోతి రాజా సేవలను సమాజానికి ఎంతో ముఖ్యమని అతిధులు వ్యక్తపరిచారు .ఈ పురస్కారం తనపై మరింత బాధ్యత పెంచిందని, మరిన్ని సేవా కార్యక్రమాల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేందుకు, ప్రోత్సాహం ఇస్తుందని అవార్డు గ్రహీత జ్యోతి రాజా పేర్కొన్నారు,
-------
-ఫోటో
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో పంచాంగ శ్రవణం

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం

ప్రశాంతంగా రంజాన్ వేడుకలు * ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
