కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చే జగిత్యాల మున్నూరు కాపు కళ్యాణ మండపం సభ్యత్వ కార్డు ఆవిష్కరణ.

On
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చే జగిత్యాల మున్నూరు కాపు కళ్యాణ మండపం సభ్యత్వ కార్డు ఆవిష్కరణ.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

కరీంనగర్ సెప్టెంబర్ 16 ( ప్రజా మంటలు )

కరీంనగర్ లోని శ్రీ మహాశక్తి ఆలయ ఆవరణలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జగిత్యాల మున్నూరు కాపు కళ్యాణ మండపం సభ్యత్వ కార్డును ఆవిష్కరించారు., 

తదుపరి కమిటీ సభ్యులతో కలిసి సభ్యులకు కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....

కళ్యాణ మండపం నిర్మాణానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని అని అన్నారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్నూరు కాపు కళ్యాణ మండపం అధ్యక్షులు బండారి రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి తోట మల్లికార్జున్, ఉపాధ్యక్షులు దీటి అంజయ్య పటేల్, సిరిపురం రాజేశం , పబ్లిక్ ప్రాసిక్యూటర్, జంగిలి మల్లికార్జున్,జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షులు వంగల రమేష్, ఎడిపెల్లి అశోక్, మారటి సత్తయ్య,ములాసపు రాజన్న,నులుగొండ సురేష్, ఎర్రం చందన్, పుప్పాల రాజేష్ ,ముస్కె శ్రీనివాస్, కస్తూరి లక్ష్మారెడ్డి, శ్రీరాం మొండయ్య, మరాటి శ్రీనివాస్ ఆరె రాజన్న, మాసం రమేష్, చిట్యాల భూమరెడ్డి, తిరుపురం సాయికృష్ణ, నవ్వ గోపి , నులుగొండ రాజిరెడ్డి సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags