రెండో రోజు ప్రశాంతంగా కొనసాగుతున్న నిమజ్జనం.

On
రెండో రోజు ప్రశాంతంగా కొనసాగుతున్న నిమజ్జనం.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు) : 

జగిత్యాల పట్టణంలో గణేశా నిమజ్జోత్సవ వేడుకలు రెండవ రోజు మంగళవారం ప్రశాంతంగా కొనసాగాయి టవర్ సర్కిల్ వద్ద గణేశా మంటపాలకు విశ్వహిందూ పరిషత్ నాయకులు స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని నిర్వహించగా పాత్రికేయ మిత్రులు కార్యక్రమాన్ని కవర్ చేస్తూ నిమజ్జన తీరు సోమవారం వేడుకల వివరాలను డిఎస్పి తో తెలుసుకుంటూ కాసేపు గణేశ విగ్రహ వాహనాలు శోభాయాత్రలో రావడానికి ఆలస్యం కావడంతో కొద్ది సమయంలో పాత్రికేయులతో డిఎస్పి పిచ్చా పాటిగా మాట్లాడారు.

Tags