టిఎన్జిఒ భవన్ లొ ప్రజా పాలన దినోత్సవం వేడుకలు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల సెప్టెంబర్ 17 ( ప్రజా మంటలు )
టిఎన్జిఒ జిల్లా శాఖ కార్యాలయం లొ టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు భోగ శశిధర్ అధ్యక్షతన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించటం జరిగింది.
ఈ సందర్బంగా టిఎన్జిఒ సంఘం జిల్లా అధ్యక్షులు భోగ శశిధర్ మరియు జిల్లా కార్యదర్షి మిర్యాల నాగేందర్ రెడ్డిలు తెలంగాణ పోరాట యోధులను స్మరించుకొని, జిల్లా లొ పని చేస్తున్న ఉద్యోగులందరికి తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇట్టి కార్యక్రమానికి పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్, టీఎన్జీఒ నాయకులు సాహెద్ బాబు, రవిందర్, రాజేందర్, రవి కుమార్, మధుకర్, రాజేశం, అరుణ, సీనియర సిటిజన్స్ సంఘం నాయకులు విశ్వనాథం, ప్రకాష్, యాకూబ్, ఉద్యోగులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.

కరబూజపై ఇండియా గెలిచిన ఛాంపియన్ ట్రోఫీ 2025 ఐసీసీ

మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తాం-- జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

విలేకరి ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

అప్పులు తీసుకొచ్చి బడా కాంట్రాక్టర్లకు పంచుతున్న రేవంత్ సర్కార్ - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ధర్మపురి స్వామి కల్యాణానికి ప్రభుత్వ పట్టు వస్త్రాలు

ధర్మపురిలో ఘనంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం

యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు పట్ల సి ఎం ,ఉప ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే డా సంజయ్

ఇబ్బందుల నివారణ తో బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు జిల్లాఎస్పీ అశోక్
