అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా పౌర్ణమి తిథి వేడుకలు
జగిత్యాల ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రం అరవింద్ నగర్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో, మాఘ పౌర్ణమి విశిష్ట థితి పురస్కరించుకొని, ఆంజనేయస్వామి ఉత్సవమూర్తికి ఫల పంచామృత అభిషేకం, ఘనంగా జరిగింది. ఈ అభిషేక కార్యక్రమంలో ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ రామేశ్వరి పాల్గొని విశేష పూజలు జరిపారు. ఒకవైపు ఫల, పంచామృత అభిషేకం జరుగుతుంటే, మరొకవైపు మాతలు సామూహిక శ్రీ లలిత సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం జరిపారు. అనంతరం అన్నదానం నిర్వచించారు భక్తులు. విశేష సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని అన్నదానంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రోహిత్ శర్మ, ఆలయ ఫౌండర్ అండ్ చైర్మన్ బట్టు సుధాకర్, ట్రస్టీలు వీరబత్తిని శ్రీనివాసు, కొత్త మోహన్, గుడి కందుల శ్రీనివాస్, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం, అనంత ప్రేమ్ కుమార్, కోశాధికారి కొత్తపల్లి శ్రీనివాస్, నూనె రాధా కిషన్, కొత్తపెళ్లి నాగభూషణం, ఎలగందుల నాగభూషణం, ఉటూ రు ఉమాపతి, ముసిపట్ల లక్ష్మీనారాయణ,ఎర్ర రంజిత్,జీడిగే రాము, బట్టు అరుణ్, రావి కంటి రాములు, ఎన్నాకుల అశోక్, భక్తులు మాతలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
