జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం
జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం
సికింద్రాబాద్, ఫిబ్రవరి 11 ( ప్రజామంటలు):
బన్సీలాల్ పేట్ లోని చాచా నెహ్రూ నగర్ కమ్యునిటీ హాలులో మంగళవారం జరిగిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. రెయిన్ బో ఫౌండేషన్ ఇండియా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రైయిన్ బో కమ్యూనిటీ కేర్ అండ్ లెర్నింగ్ సెంటర్, జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో హబ్సీగూడ లోని ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ సహకారంతో జరిగిన ఈ శిబిరాన్ని కార్పొరేటర్ కే హేమలత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంటి చూపు ఎంతో ముఖ్యమైనదని ప్రతి ఒక్కరూ కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని అన్నారు. ఈ శిబిరంలో నేత్ర వైద్యులు 200 మందికి కంటి చూపును పరీక్షించారు. అందులో 30 మందికి కేటరాక్ట్ ఆపరేషన్ కోసం సిఫారసు చేశారు. ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ కోఆర్డినేటర్ పూర్ణచందర్, జనహిత సేవా ట్రస్ట్ ప్రతినిధి నర్సింహ మూర్తి, నర్సింగ్ రావు, రెయిన్ బో హోమ్స్ ప్రోగ్రాం నగర కోఆర్డినేటర్ క్రాంతి కిరణ్, పీపుల్స్ కలెక్టివ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ప్రతినిధి అంబిక, ప్రాజెక్ట్ ఇన్చార్జి సుజాత, సిబీసీ కోఆర్డినేటర్ లు సంధ్యారాణి, నాగభూషణం, రామస్వామి, రాజు, టీచర్ వెంకటలక్ష్మి కళావతి పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
