క్లాసు రూంలో ఉపాధ్యాయులు సెల్ ఫోన్ వాడొద్దు?

విద్యాశాఖ ఆదేశాలు జారీ

On
క్లాసు రూంలో ఉపాధ్యాయులు సెల్ ఫోన్ వాడొద్దు?

IMG-20240917-WA0028 హైదరాబాద్ సెప్టెంబర్ 17 ప్రజామంటలు ప్రతినిధి కాశిరెడ్డి ఆదిరెడ్డి.....

తరగతి గదిలో సెల్‌ఫోన్‌ మాట్లాడే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఉన్నతాధి కారులు గురువారం సాయంత్రమే సర్క్యూలర్‌ ను జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అమలు పరచాలని ఆదేశించారు. తరగతి గదుల్లో కొందరు ఉపాధ్యాయులు సెల్‌ఫోన్‌ మాట్లాడుతున్నట్టు సమాచారం ఉందని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. దీనిని నివారించడం కోసం సర్క్యూలర్‌ను జారీ చేసినట్టు చెప్పారు. ఇక నుంచి తరగతి గదుల్లో ఉపాధ్యా యులు సెల్‌ఫోన్‌ మాట్లాడడం నిషేధం. సీసీఏ మార్గదర్శకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నట్టు అధికారులు తమ సర్క్యూలర్‌లో పేర్కొన్నారు. రాIMG-20240913-WA0830IMG-20240913-WA0830 ష్ట్రంలోని ఉపాధ్యాయు లందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరారు..

Tags