మంచిర్యాల లో టీబీజీకేఎస్ నాయకుడి 5 అంతస్తుల భవనం కూల్చివేత

On
మంచిర్యాల లో టీబీజీకేఎస్ నాయకుడి 5 అంతస్తుల భవనం కూల్చివేత

మంచిర్యాల లో టీబీజీకేఎస్ నాయకుడి 
5 అంతస్తుల భవనం కూల్చివేత
 
మంచిర్యాల సెప్టెంబర్ 19 : 
 
మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 42లో, బి ఆర్ ఎస్ అనుబంధ కార్మిక సంఘం, టీబీజీకేఎస్ నాయకుడు డికొండ అన్నయ్య అక్రమంగా నిర్మించుకున్న ఐదు అంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్నారు.  రెవెన్యూ, మున్సిపాలిటీ సిబ్బంది ఉదయం నుండి కూల్చివేస్తున్నారు. జెసిబి సిబ్బందితో అక్కడికి చేరుకున్న అధికారులు భవనాన్ని అక్రమంగా నిర్మించాలని పేర్కొన్నారు. ముందుగా భవనంలోని సామాగ్రిని కిందకు తరలించారు.  భవనం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Tags