అక్రమ బోరు ను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు
On
అక్రమ బోరు ను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు
సికింద్రాబాద్ సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
ముషీరాబాద్ రెవిన్యూ మండల పరిధిలోని శ్రీనివాస నగర్ నైల్ మెథడిస్ట్ చర్చ్ లో గురువారం అక్రమంగా వేస్తున్న బోరును రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. చర్చి ఆవరణలో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా 6.5 బోరును వేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లారు. అయితే చర్చి నిర్వాహకుల వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రాహుల్ బోరుకు సీల్ వేశారు. అక్రమ బోరు పై చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు తెలిపారు
--------
Tags