చర్లకోల శ్వేతా లక్ష్మారెడ్డి మృతికి రాజేశం గౌడ్ సంతాపం
On
చర్లకోల శ్వేతా లక్ష్మారెడ్డి మృతికి రాజేశం గౌడ్ సంతాపం
హైదరాబాద్ సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు) :
బిఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి శ్రీమతి చర్లకోల శ్వేతా లక్ష్మారెడ్డి మరణం పట్ల మాజీ మంత్రి గోడీసెల రాజేశం గౌడ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిన్న వయసులో శ్వేత మరణం తీరని బాధ అని , తను తెలంగాణ కోసం ఎంతో కృషి చేశారని, అలాగే మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఎప్పుడు తోడుండి ఎంతో ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారని మాజీ మంత్రి రాజేశాం గౌడ్ పేర్కొన్నారు.
Tags