దుర్గ ఛానల్ మల్లేశం తల్లి మంద మల్లమ్మ ద్వాదశ దిన కార్యక్రమం.

On
దుర్గ ఛానల్ మల్లేశం తల్లి మంద మల్లమ్మ ద్వాదశ దిన కార్యక్రమం.

జగిత్యాల 28 ఆగస్టు (ప్రజా మంటలు) : 

ఇటీవలే మరణించిన దుర్గ ఛానల్ మల్లేశం గారి తల్లి మంద మల్లమ్మ గారి ద్వాదశ దిన కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ ఛైర్పర్సన్ ఆడువాల జ్యోతీ లక్ష్మణ్, మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ గిరి నాగభూషణం మరియు మాజీ గ్రంథాలయాల ఛైర్మెన్ చంద్రశేఖర్ గౌడ్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్, మరియు మాజీ కౌన్సిలర్ వీరాబత్తిని శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

Tags