మున్సిపల్ రెవెన్యూ అధికారి ఇంట్లో 3 కోట్ల ఆస్తులు, 3 కోట్ల నగదు పట్టివేత
On
మున్సిపల్ రెవెన్యూ అధికారి ఇంట్లో 3 కోట్ల ఆస్తులు, 3 కోట్ల నగదు పట్టివేత
నిజామాబాద్ ఆగస్టు 09:
నిజామాబాద్ నగర మున్సిపల్ కార్యాలయంలో బయటపడ్డ అవినీతి తిమింగలం.ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై రెవిన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో ఈరోజు ఉదయం నుంచి కొనసాగిన ఏసీబీ సోదాలు.
భారీగా నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తులు స్వాధీనం.
నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం, బంధువుల ఇంట్లో కూడా అధికారుల తనిఖీలు.
ఏసీబీ సోదాల్లో పట్టుబడ్డ రూ. 2,93,81,000 నగదు.నరేందర్ బ్యాంకు ఖాతాల్లో రూ. 1,10,00000 గుర్తింపు.
6 కేజీల బంగారు ఆభరణాలు, 17 స్థిరాస్తుల గుర్తింపు.మొత్తం 6 కోట్ల 7 లక్షల విలువగల ఆస్తులను గుర్తించిన ఏసీబీ.
Tags