శ్రీరామ మందిరంలో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణ వేడుకలు
జగిత్యాల ఏప్రిల్ 6 (ప్రజా మంటలు)
జగిత్యాల బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరంలో శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. వైదిక క్రతువులు పాలెపు వెంకటేశ్వర శర్మ, సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ ,అల్వాల దత్తాత్రి శర్మలు నిర్వహించారు. కళ్యాణ వేడుకల్లో ఆలయ అర్చకులు బట్టాజి గోపాల్ శర్మ నాగ లక్ష్మీ దంపతులు పాల్గొని కళ్యాణ వేడుకలను నిర్వహించారు.
కళ్యాణ అనంతరం విచ్చేసిన భక్తులకు కళ్యాణ అక్షితలు, మహదాశీర్వచనం తీర్థము అన్న ప్రసాదము వితరణ చేశారు. ఉత్సవమూర్తులను సాంప్రదాయ బద్ధంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆసీనులను చేసి కళ్యాణం కొనసాగించారు. సీతారాముల నామస్మరణతో మందిరం ఆవరణంతా మారుమోగింది.
కార్యక్రమంలో నర్సింగ్ రావు, ఆలయ ఈవో సురేందర్, జూనియర్ అసిస్టెంట్ కె. ప్రశాంత్, కన్యాదాతలుగా సోమిరెడ్డి భూమారెడ్డి లావణ్య దంపతులు ,చాకుంట శివ రామ కృష్ణ వ్యవహరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కోరుట్ల BSP నియోజకవర్గ ఇన్చార్జిగా రాంపల్లి బాలరాజు నేత, అధ్యక్షులుగా గుజ్జరీ ప్రకాష్

గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

ఇబ్రహీం పట్నంలో జిల్లా పశు వైద్యాధికారి ఆకస్మిక తనిఖీలు.

న్యాయవాది ముజాబ అలీ పై దాడికి నిరసనగా మెట్ పల్లి కోర్టులో న్యాయవాదులు విధుల బహిష్కరణ

గంగాపూర్ లో సన్న బియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వ విప్

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

పోషణ పక్వాడ గర్భవతుల ప్రాముఖ్యత

శ్రీ సీతారాముల కళ్యాణం ప్రసాదం ఎమ్మెల్యేకు అందజేత
.jpg)
శ్రీరామ మందిరం, రామాలయం ధర్మకర్తల కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించిన దేవాదాయశాఖ కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్

జిల్లా ప్రజలకు నిరంతర విద్యుత్ అందిస్తాం - ఎస్ ఈ సాలియ నాయక్

విద్యానగర్ శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో ఘనంగా శ్రీరామచంద్రుని పట్టాభిషేకం
