శ్రీరామ మందిరంలో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణ వేడుకలు 

On
శ్రీరామ మందిరంలో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణ వేడుకలు 


జగిత్యాల ఏప్రిల్ 6 (ప్రజా మంటలు) 
జగిత్యాల బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరంలో శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. వైదిక క్రతువులు పాలెపు వెంకటేశ్వర శర్మ, సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ ,అల్వాల దత్తాత్రి శర్మలు నిర్వహించారు. కళ్యాణ వేడుకల్లో ఆలయ అర్చకులు బట్టాజి గోపాల్ శర్మ నాగ లక్ష్మీ దంపతులు పాల్గొని కళ్యాణ వేడుకలను నిర్వహించారు.

కళ్యాణ అనంతరం విచ్చేసిన భక్తులకు కళ్యాణ అక్షితలు, మహదాశీర్వచనం తీర్థము అన్న ప్రసాదము వితరణ చేశారు. ఉత్సవమూర్తులను సాంప్రదాయ బద్ధంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆసీనులను చేసి కళ్యాణం కొనసాగించారు. సీతారాముల నామస్మరణతో మందిరం ఆవరణంతా మారుమోగింది.

కార్యక్రమంలో  నర్సింగ్ రావు, ఆలయ ఈవో సురేందర్, జూనియర్ అసిస్టెంట్ కె. ప్రశాంత్, కన్యాదాతలుగా సోమిరెడ్డి భూమారెడ్డి లావణ్య దంపతులు ,చాకుంట శివ రామ కృష్ణ వ్యవహరించారు.

Tags

More News...

Local News 

కోరుట్ల BSP నియోజకవర్గ ఇన్చార్జిగా రాంపల్లి బాలరాజు నేత, అధ్యక్షులుగా గుజ్జరీ ప్రకాష్

   కోరుట్ల BSP నియోజకవర్గ ఇన్చార్జిగా రాంపల్లి బాలరాజు నేత, అధ్యక్షులుగా గుజ్జరీ ప్రకాష్   మెట్టుపల్లి ఏప్రిల్ 8 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   బహుజన సమాజ్ పార్టీ  కోరుట్ల నియోజకవర్గం ఇన్చార్జిగా రాంపల్లి బాలరాజ్ నేత ను, కోరుట్ల నియోజకవర్గం అధ్యక్షులు గుజ్జరీ ప్రకాష్ ను  నియమిస్తున్నట్లు జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లంపల్లి  సంపత్ కుమార్ తెలియజేశారు,  కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ జోన్ కోఆర్డినేటర్ కల్లేపల్లి రాజేందర్, జగిత్యాల...
Read More...
Local News 

గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 8 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ) ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తిని మెట్పల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మరణించినాడు, ఇబ్రహీంపట్నం మండలంలోని హనుమాన్ టెంపుల్ వద్ద ఒక గుర్తుతెలియని మగ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా అది చూసినవారు 108...
Read More...
Local News 

ఇబ్రహీం పట్నంలో జిల్లా పశు వైద్యాధికారి ఆకస్మిక తనిఖీలు.

ఇబ్రహీం పట్నంలో  జిల్లా పశు వైద్యాధికారి ఆకస్మిక తనిఖీలు. ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 8 (ప్రజా మంటలు - దగ్గుల అశోక్ ): ఇబ్రహీంపట్నం మండలం గోధుర్ మరియు ఇబ్రహీంపట్నం పశు వైద్యాశాలలను జిల్లా పశువైద్యాధికారి డా, వేణుగోపాల్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా భారత పశు గాణన  గురించి పశువైద్య సిబ్బంది కి తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమం లో మండల...
Read More...
Local News 

న్యాయవాది ముజాబ అలీ పై దాడికి నిరసనగా మెట్ పల్లి కోర్టులో న్యాయవాదులు విధుల బహిష్కరణ

న్యాయవాది ముజాబ అలీ పై దాడికి నిరసనగా మెట్ పల్లి కోర్టులో న్యాయవాదులు విధుల బహిష్కరణ మెట్టుపల్లి ఏప్రిల్ 8 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): హైదరాబాద్ లోని నాంపల్లి క్రిమినల్ కోర్టుకి చెందిన న్యాయవాది ముజాబ అలీ పై దాడికి నిరసనగా మెట్ పల్లి కోర్టులో న్యాయవాదులు మంగళవారం విధుల్ని బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, వృత్తి రీత్య తమ పని తాము...
Read More...
Local News 

గంగాపూర్ లో సన్న బియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వ విప్

గంగాపూర్ లో సన్న బియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వ విప్    బగ్గారం ఏప్రిల్ 08 (ప్రజా మంటలు): బుగ్గారం మండలం గంగాపూర్ లో మంగళవారం సన్న బియ్యం పథకాన్ని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల్ని ఆడుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేసి తీరుతామని ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు. తహసీల్దార్...
Read More...
Local News 

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కాంగ్రెస్ నాయకులు జువ్వాడి నర్సింగరావు   ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 8 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   జగిత్యాల జిల్లా  ఇబ్రహీంపట్నం మండలం అమ్మకాపేట గ్రామo లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాబు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర అమ్మకాపేట గ్రామ శాఖ ఈ...
Read More...
Local News 

శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు గొల్లపల్లి  ఎప్రిల్ 08 (ప్రజామంటలు): గొల్లపెల్లి మండలం  కేంద్రంలో శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం  కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్లబండ్ల పోటీలు హోరాహోరీగా సాగాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన 23ఎడ్ల బండ్లు పోటీల్లో పాల్గొనగా ఆధ్యంతం తీవ్ర ఉత్కంఠభరితంగా సాగిన ఎడ్లబండ పోటీలను తిలకించేందుకు మండలం నలుమూలల నుంచే కాక చుట్టుపక్కల మండలాల...
Read More...
Local News 

పోషణ పక్వాడ గర్భవతుల ప్రాముఖ్యత

పోషణ పక్వాడ గర్భవతుల ప్రాముఖ్యత గొల్లపల్లి ఎప్రిల్ 08 (ప్రజా మంటలు) : గొల్లపెల్లి మండలo ఇబ్రహీంనగర్ సెక్టార్ లోని బొంకూరు ఇబ్రహీం నగర్, రాపల్లి, వెంగలాపూర్, తిరుమలపూర్ ఇస్రాజ్ పల్లి, రాఘవపట్నం, నందిపల్లి, శంకర్రావుపేట అంగన్వాడి కేంద్రాలలో 1000 రోజుల ప్రాముఖ్యతను గర్భవతులకు బాలింతలకు ఏడు నుంచి రెండు సంవత్సరాల పిల్లల తల్లులకు తెలియజేశారు. గర్భవతి దశ నుండి రెండు...
Read More...
Local News 

శ్రీ సీతారాముల కళ్యాణం ప్రసాదం ఎమ్మెల్యేకు అందజేత

శ్రీ సీతారాముల కళ్యాణం ప్రసాదం ఎమ్మెల్యేకు అందజేత జగిత్యాల ఏప్రిల్ 8 (ప్రజా మంటలు)శ్రీరామ నవమి శ్రీ సీతా రాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారిని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలిసి తీర్థ ప్రసాదాలు అందజేసిన విద్యానగర్ రామమందిరం ఆలయ అర్చకులు,ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మెన్ అశోక్ రావు EO...
Read More...
Local News 

శ్రీరామ మందిరం, రామాలయం ధర్మకర్తల కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించిన దేవాదాయశాఖ కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్

శ్రీరామ మందిరం, రామాలయం ధర్మకర్తల కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించిన దేవాదాయశాఖ కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్    జగిత్యాల ఏప్రిల్ 7 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరం ఎడ్లంగడి రామాలయంకు సంబంధించిన ధర్మకర్తల కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం  నిర్వహించారు. విద్యానగర్ రామాలయం ఆవరణలో పూజా కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీమతి సుప్రియ, కార్య...
Read More...
Local News 

జిల్లా ప్రజలకు నిరంతర విద్యుత్ అందిస్తాం - ఎస్ ఈ సాలియ నాయక్

జిల్లా ప్రజలకు నిరంతర విద్యుత్ అందిస్తాం - ఎస్ ఈ సాలియ నాయక్    జగిత్యాల ఏప్రిల్ 7 (ప్రజా మంటలు)వేసవికాలంలో జగిత్యాల జిల్లా ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ కృషి చేస్తుందని జగిత్యాల విద్యుత్ శాఖ ఎస్ ఈ సాలియా నాయక్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని టౌన్2 సెక్షన్ పరిధిలోని విద్యానగర్  రామాలయం ఎదురుగా డిటి ఆర్ 21 కు...
Read More...
Local News 

విద్యానగర్ శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో     ఘనంగా శ్రీరామచంద్రుని పట్టాభిషేకం 

విద్యానగర్ శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో     ఘనంగా శ్రీరామచంద్రుని పట్టాభిషేకం                                                    సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల ఏప్రిల్ 7( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రున కు పట్టాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారి మూలమూర్తికి రాజలాంచనాలతో కిరీటము, భుజకీర్తులు, పాదుకలు, ఖడ్గం...
Read More...