కమనియం రమనియం శ్రీ సీతరాముల కళ్యాణం.
స్వామి వారి ఉత్సవ ముర్తుల ఉరేగింపు.అలయకమిటీ అధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం.
సీతారాముల వారికి ఓడిబియ్యాన్ని సమర్పించిన మహిళలు.
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 5 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
కమనీయం రమణీయంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం జరిగింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో శ్రీసితరామలక్ష్మణ బలంజనేయస్వామి,ఎర్దండీ లో నుతనంగా నిర్మించిన రామలయం లో, వర్షకోండ లో పంచముఖ అంజనేయస్వామీ అలయం లో , ఇబ్రహింపట్నం లో కోదండ రామలయం లో ,అమ్మక్కపెట్ గ్రామంలో రామస్వామి గుట్ట అలయం లోని గ్రామాలలో అదివారం శ్రీరామనవమి సందర్భంగా ఆలయ కమిటీ,గ్రామ అభివృద్ధి కమిటీ ల ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించారు, ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలను ఊరేగింపు నిర్వహించి ప్రత్యేక మండపంలో సీతారాముల వారి కళ్యాణం అలయ అర్చకులు వేదమంత్రోత్సరణ మధ్య నిర్వహించారు. కళ్యాణం అనంతరం మహిళలు ఓడిబియ్యాన్ని సమర్పించుకున్నారు.అయా గ్రామలలో భక్తులు స్వామి కీ ప్రత్యేక మెక్కులు చెల్లించుకున్నారు.
అలయకమిటీ అధ్వర్యంలో అన్న ప్రశదం కార్యక్రమాన్ని భక్తులకు ఏర్పాటు చేశారు.స్వామి వారిని అంజనేయస్వామీ భక్తులు, అయాగ్రామస్తులు పల్లకి సేవ,శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆంజనేయ స్వామి దీక్ష భక్తులు, హిందు ఉత్సవ కమిటీ సభ్యులు,మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు... ఏఐ అంటె అనుముల ఇంటెలిజెన్స్ - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

కోరుట్ల BSP నియోజకవర్గ ఇన్చార్జిగా రాంపల్లి బాలరాజు నేత, అధ్యక్షులుగా గుజ్జరీ ప్రకాష్

గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

ఇబ్రహీం పట్నంలో జిల్లా పశు వైద్యాధికారి ఆకస్మిక తనిఖీలు.

న్యాయవాది ముజాబ అలీ పై దాడికి నిరసనగా మెట్ పల్లి కోర్టులో న్యాయవాదులు విధుల బహిష్కరణ

గంగాపూర్ లో సన్న బియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వ విప్

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

పోషణ పక్వాడ గర్భవతుల ప్రాముఖ్యత

శ్రీ సీతారాముల కళ్యాణం ప్రసాదం ఎమ్మెల్యేకు అందజేత
.jpg)
శ్రీరామ మందిరం, రామాలయం ధర్మకర్తల కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించిన దేవాదాయశాఖ కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్

జిల్లా ప్రజలకు నిరంతర విద్యుత్ అందిస్తాం - ఎస్ ఈ సాలియ నాయక్
