న్యాయవాది ముజాబ అలీ పై దాడికి నిరసనగా మెట్ పల్లి కోర్టులో న్యాయవాదులు విధుల బహిష్కరణ
మెట్టుపల్లి ఏప్రిల్ 8 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
హైదరాబాద్ లోని నాంపల్లి క్రిమినల్ కోర్టుకి చెందిన న్యాయవాది ముజాబ అలీ పై దాడికి నిరసనగా మెట్ పల్లి కోర్టులో న్యాయవాదులు మంగళవారం విధుల్ని బహిష్కరించారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, వృత్తి రీత్య తమ పని తాము చేసుకునే న్యాయవాదులపై అకారణ దాడులు జరగడం శోచనీయం అన్నారు. న్యాయవాదులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రస్తుత చట్టాల్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమం లో ఉపాధ్యక్షులు తోగిటి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, కోశాధికారి పడిగెలా శ్రీనివాస్, క్రీడా కార్యదర్శి బిగుల్లా శంకర్, సాంస్కృతిక కార్యదర్శి మెడిచెల్మల సుమలత, మహిళా ప్రతినిధి ఆకుల మానస, ఈసి మెంబర్లు, కట్టా నర్సాగౌడ్, ఓగులపు శేఖర్, మన్నె గంగాధర్, గజ భీంకార్ వెంకటేష్, గురిజెల గోపి, సీనియర్ న్యాయవాదులు వడ్డేపల్లి శ్రీనివాసన్, కోటగిరి వెంకటస్వామి, గడ్డం శంకర్ రెడ్డి, ఏలేటి రామ్ రెడ్డి, బోడ లక్ష్మణ్, దయాకర్ వర్మ, దయ్య రాజారం, పుప్పాల రాంభూపాల్, పుప్పాల భానుమూర్తి, బీవి రమణ, బద్దం లక్ష్మా రెడ్డి, వేముల సునీల్ కుమార్, బక్కూరి రమేష్, తునికి వేణు గోపాల్, రాంపల్లి జగన్, బర్ల సంతోష్, నేరెళ్ల శ్రీధర్, ఆకుల ప్రవీణ్,మగ్గిడి హరిభూషన్, వెల్మల స్వప్న రావు, అనిరుద్, వంగ వేణు, సంగం సాగర్, కోల అశోక్, మోరపు చిరంజీవి, చింతకుంట శంకర్ తదితరులు ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర

కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

పోషణ పక్వాడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథి సిడిపిఓ వీరలక్ష్మి

ఎల్కతుర్తి సభకు గులాబీ సైనికులారా తరలిరండి - ఎమ్మెల్సీ కవిత గోడమీద రాతలు

ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో పోషణ జాతర

కాంగ్రెస్ వాళ్లకు బెదిరింపులు, మోసం చేయడం కొత్త కాదు - జగిత్యాల సభలో ఎమ్మెల్సీ కవిత

ట్రంప్ నిబంధనలను వ్యతిరేకించిన హార్వర్డ్ విశ్వవిద్యాలయ యాజమాన్యాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ప్రశంసించారు
.jpeg)
ఏసీబీకి చిక్కిన. చాంద్రాయణగుట్ట అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్
