సామాజిక సమానత్వానికి పోరాడిన యోధుడు డా.అంబేడ్కర్

సికింద్రాబాద్ ఏప్రిల్ 14 (ప్రజామంటలు):
సామాజిక సమతత్వ మార్పులకూ, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన దార్శనీకుడు డా.బి.ఆర్.అంబేద్కర్ అని సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డా.కోట నీలిమ అన్నారు.
డా.బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్బంగా సోమవారం ఆమె బన్సీలాల్ పేట్ డివిజన్ లోని సి.సి.నగర్, జై నగర్, బోయిగూడలో సోమవారం పర్యటించి ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగువర్గాల అభ్యున్నతి కోసం పోరాటం సాగించిన ఏకైక వ్యక్తి డా.అంబేద్కర్ అనీ, ఆయన సదా ప్రజల గుండెల్లో నిలిచిపోతారనీ ఈ సందర్భంగా డా.నీలిమ పేర్కొన్నారు. సనత్ నగర్ నియోజకవర్గం లోని అన్ని డివిజన్లలలోనూ డా.నీలిమ పర్యటించి అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి పేదప్రజల కోసం ఆయన చేసిన ఆలోచనలు, రచనలు, సంస్కరణల గురించి డా.నీలిమ వివరించారు.ఈ కార్యక్రమలలో సనత్ నగర్ నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరికి శస్ర్త చికిత్స

బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!!

రోడ్డు ప్రమాదాల నివారణకై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్_ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 40 వాహనాల సీజ్

హైదరాబాద్ లో రేపు సా .4 గం .లాక్అuత్యవసర మాక్ డ్రిల్
.jpg)
అనాధ పిల్లలకు 10 వేలు అందించిన సామాజిక సేవకులు స సూరజ్ శివ శంకర్

కేసీఆర్ అప్పు..తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా దాపురించింది –మంత్రి సీతక్క...

ఈనెల 7న హైదరాబాద్లో నిర్వహించే కుల గణన డాక్యుమెంట్ రూపకల్పన సమావేశానికి అధిక సంఖ్యలో బీసీలు కదిలి రావాలి_

విద్యుత్ ఘాతంతో నాలుగు గేదెలు మృతి

15 గంజాయి కేసుతో సహా, మరో 05 కేసులల్లో పరారీలో ఉన్న హమ్మద్ అనే నిందుతుడు అరెస్ట్

అభివృద్ధి కార్యక్గమాలు పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత శిక్షణ తరగతులు ముగింపు

జగిత్యాల జిల్లా లో డిగ్రీ అడ్మిషన్లకై దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు.
