ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం *హాజరైన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్
సికింద్రాబాద్ ఏప్రిల్ 14 (ప్రజామంటలు):
బన్సీలాల్ పేట డివిజన్ డీ క్లాస్ ప్రాంతంలోని శనిగరం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం వారి నివాసంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సనత్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, తో పాటు ఆయన చిన్న సోదరుడు యువ నాయకుడు తలసాని రవీందర్ యాదవ్ (స్కైలాబ్) విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వారిని శనిగరం కుటుంబ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చనిగరం కుటుంబ సభ్యులు రజిని, సాయినాథ్ (బాబు), సరిత, మహేష్, నాగరాజు, శ్రీనివాస్ తోపాటు డివిజన్ నాయకులు నామాల ప్రేమ్ కుమార్, జర్నలిస్ట్ పుల్లూరి మహేందర్, డి. సుదర్శన్ బాబు, బొడ్డు మహేష్, గవ్వల జగదీష్, జి. సత్యనారాయణ, గోవర్ధన్, బలరాం, రాపాక అశోక్, తో పాటు స్థానిక యువ నాయకులు బండారి సంతోష్, డి. కైలాష్ ప్రభు, రాకేష్, జి. నాగార్జున్, బబ్లు తో పాటు స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
