అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు
మండలంలో కొన్ని గ్రామాలకు కరెంటు బంద్
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 18( ప్రజా మంటలు దగ్గుల అశోక్):
మండలంలోని అన్ని గ్రామంలో ఒక్కసారిగా వచ్చినటువంటి జడివానకు ఈదురు గాలులకు రాళ్లవానకు తీవ్రమైన నష్టం జరిగింది. పంట నష్టాలు విపరీతంగా జరిగి చేతికొచ్చిన పంటలన్నీ నేలకొరిగాయి. రోడ్డు పొడవునా చెట్లు పడిపోవడంతో వాహనదారులకు చాలా ఇబ్బందిగా మారింది. వర్ష కొండ గ్రామంలోని పంట పొలాల్లో కరెంట్ పోలులు పడిపోవడంతో వర్ష కొండ గ్రామానికి కరెంటు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు.
ఎర్ధండి గ్రామంలోని వడ్డెర కాలనీలో గుడిసెల్లో బతికే 9 మంది కుటుంబాల నిత్యవసర వస్తువులతో సహా మొత్తం కొట్టుకుపోయాయి.వాళ్లు ఎక్కడ ఉండాలో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. బియ్యం,బట్టలు,తదితర నిత్యవసర వస్తువులతో పాటు మొత్తం కొట్టుకుపోవడంతో వాళ్లు ఏమీ తోచని నిస్సహాయస్థితిలో ఉన్నారు. వారిపై దృష్టిసారించి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని 30 ఏళ్లుగా ఊరికి దూరంగా చెట్లు నడుమ గుడిసెల్లో బ్రతుకుతున్న వీళ్లకు పక్కాఇళ్లను మంజూరుచేసి వారికి న్యాయంచేయాలని బాధాతప్త హృదయాలతో గ్రామస్తులుతో పాటు పలువురు అభిప్రాయపడుతున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
