శ్రీరామ మందిరంలో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణ వేడుకలు
జగిత్యాల ఏప్రిల్ 6 (ప్రజా మంటలు)
జగిత్యాల బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరంలో శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. వైదిక క్రతువులు పాలెపు వెంకటేశ్వర శర్మ, సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ ,అల్వాల దత్తాత్రి శర్మలు నిర్వహించారు. కళ్యాణ వేడుకల్లో ఆలయ అర్చకులు బట్టాజి గోపాల్ శర్మ నాగ లక్ష్మీ దంపతులు పాల్గొని కళ్యాణ వేడుకలను నిర్వహించారు.
కళ్యాణ అనంతరం విచ్చేసిన భక్తులకు కళ్యాణ అక్షితలు, మహదాశీర్వచనం తీర్థము అన్న ప్రసాదము వితరణ చేశారు. ఉత్సవమూర్తులను సాంప్రదాయ బద్ధంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆసీనులను చేసి కళ్యాణం కొనసాగించారు. సీతారాముల నామస్మరణతో మందిరం ఆవరణంతా మారుమోగింది.
కార్యక్రమంలో నర్సింగ్ రావు, ఆలయ ఈవో సురేందర్, జూనియర్ అసిస్టెంట్ కె. ప్రశాంత్, కన్యాదాతలుగా సోమిరెడ్డి భూమారెడ్డి లావణ్య దంపతులు ,చాకుంట శివ రామ కృష్ణ వ్యవహరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర

కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

పోషణ పక్వాడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథి సిడిపిఓ వీరలక్ష్మి

ఎల్కతుర్తి సభకు గులాబీ సైనికులారా తరలిరండి - ఎమ్మెల్సీ కవిత గోడమీద రాతలు

ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో పోషణ జాతర

కాంగ్రెస్ వాళ్లకు బెదిరింపులు, మోసం చేయడం కొత్త కాదు - జగిత్యాల సభలో ఎమ్మెల్సీ కవిత

ట్రంప్ నిబంధనలను వ్యతిరేకించిన హార్వర్డ్ విశ్వవిద్యాలయ యాజమాన్యాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ప్రశంసించారు
.jpeg)
ఏసీబీకి చిక్కిన. చాంద్రాయణగుట్ట అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్
