పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం

ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎంపీపీ మలహర్రావు

On
పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం

భూపాలపల్లి మార్చి 18 (ప్రజామంటలు)  :

భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని జెడ్పిహెచ్ఎస్ పెద్దతుండ్ల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి సభాధ్యక్షత వహించిన ప్రధానోపాధ్యాయులు బి తిరుపతి మాట్లాడుతూ, భవిష్యత్తులో క్రమశిక్షణ కలిగిన విద్యార్థులుగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు .ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎంపీపీ మలహర్రావు మాట్లాడుతూ, ఉన్నత ఫలితాలు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు సిహెచ్ శర్మ, ఎండి యాకూబ్ పాషా, అయిత మహేందర్, మానస, సవిత, సరిత, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ ఉపాధ్యాయుడు రవీందర్ మరియు ఓఎస్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

టీడీఎఫ్​ ప్రెసిడెంట్​ మట్ట రాజేశ్వర్​రెడ్డికి సీఎస్​ఆర్​ అవార్డు

టీడీఎఫ్​ ప్రెసిడెంట్​ మట్ట రాజేశ్వర్​రెడ్డికి సీఎస్​ఆర్​ అవార్డు సికింద్రాబాద్​ మార్చి 18 (ప్రజామంటలు) : తెలంగాణ డెవలప్​మెంట్​ ఫోరం( టీడీఎఫ్​ ​) ప్రెసిడెంట్​ మట్ట రాజేశ్వర్​రెడ్డి కి ప్రతిష్టాత్మక కార్పొరేట్​ సోషల్​ రెస్పాన్సిబిలిటీ( సీఎస్​ఆర్​ ) అవార్డుకు ఎంపికయ్యారు. గత 20 ఏండ్ల నుంచి తెలంగాణ  రాష్ర్టంలో వివిద రంగాల్లో అందించిన సేవలను గుర్తించిన సౌత్​ ఇండియా సీఎస్​ఆర్​ సమ్మిట్​ లో డూయింగ్​ గుడ్​...
Read More...
Local News 

గొల్లపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ లో స్త్రీల భద్రతపై అవగాహన

గొల్లపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ లో స్త్రీల భద్రతపై అవగాహన గొల్లపల్లి మార్చి 18 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్లో  జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, జగిత్యాల్  డిఎస్పి రఘు చందర్ సూచనలతో, అఫేన్స్ అగైనేస్ట్ ఉమెన్, సైబర్ సెక్యూరిటీ మరియు రోడ్డు భద్రత గురించి ధర్మపురి సిఐ,రామ్ నర్సింహారెడ్డి అవగాహన కల్పించారు.     ధర్మపురి సిఐ,రామ్ నర్సింహారెడ్డి  
Read More...
Local News 

గొల్లపల్లి మండల ప్రాథమిక ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ  చేసినకలెక్టర్ బి.సత్య ప్రసాద్ 

గొల్లపల్లి మండల ప్రాథమిక ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ  చేసినకలెక్టర్ బి.సత్య ప్రసాద్  గొల్లపల్లి మార్చి 18 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండల కేంద్రంలో మంగళ వారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ని  కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఓపీ సేవలు, ఐపీ సేవలు రికార్డ్స్ ల్యాబ్ రికార్డ్స్ ఐపీ రికార్డ్స్ మెడికల్ ఫార్మసి కలెక్టర్ పరిశీలించారు.  ఆసుపత్రిలో వైద్య సేవలను గురించి నేరుగా పేషంట్లని వివరాలు అడిగిఆర్యోగ...
Read More...
Local News 

చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించేలా చర్యలు చేపట్టాలి

చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించేలా చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్. గొల్లపల్లి మార్చి 18 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని లోత్తునూరు  మరియు వెల్గటూర్ మండలం కుమ్మరపల్లి గ్రామంలో D-64, D-53, డిస్ట్రిబ్యూటరీ టైలింగ్ కెనాలను  సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కెనాల్ ఆవరణలోని ఉన్న పిచ్చి మొక్కలను పూర్తిస్థాయిలో తొలగించాలని దాని...
Read More...
Local News 

బీసీ రిజర్వేషన్ బిల్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంబరాలు

బీసీ రిజర్వేషన్ బిల్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంబరాలు జగిత్యాల మార్చి 18 (ప్రజా మంటలు)శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టి, ఆమోదం పొందిన సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  ఆదేశాల మేరకు జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో   సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి, స్వీట్ల ను పంపిణీ...
Read More...
Local News 

పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం

పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం భూపాలపల్లి మార్చి 18 (ప్రజామంటలు)  : భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని జెడ్పిహెచ్ఎస్ పెద్దతుండ్ల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి సభాధ్యక్షత వహించిన ప్రధానోపాధ్యాయులు బి తిరుపతి మాట్లాడుతూ, భవిష్యత్తులో క్రమశిక్షణ కలిగిన విద్యార్థులుగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు .ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన...
Read More...
Local News 

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం హనుమకొండ మార్చ్ 18 (ప్రజామంటలు) : కాకతీయ యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద మంగళవారం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్...
Read More...
Local News 

బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో  జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం 

బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో  జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం  జిల్లా ప్రధానకార్యదర్శి రాగిల్ల సత్యనారాయణ  గొల్లపల్లి  (జగిత్యాల)మార్చి 17 (ప్రజా మంటలు) నర్సింగాపూర్ గ్రామం 437, 251 సర్వే నంబరులో వందల కొద్ది ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమంగా ధరణి పట్టాలు సృష్టించుకున్న వాటిని రద్దు చేయాలని బిజెపి నాయకులు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నాయకులు మాట్లాడుతూ నర్సింగాపూర్లో ప్రభుత్వ భూమిని కబ్జా...
Read More...
Local News  State News 

లైంగిక వేదింపులు కేసులో ఇద్దరికీ 2 నెలల జైలు శిక్ష

లైంగిక వేదింపులు కేసులో ఇద్దరికీ 2 నెలల జైలు శిక్ష మెట్ పల్లి మార్చ్ 17 :  మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగికంగా వేధించిన కేసులో మెట్ పల్లి కోర్టు, ఇద్దరు నిందితులకు 2 నెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికి పదివేల రూపాయలు జరిమానా విధించింది  మెట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన పీట్ల సూరి (21)  కొమిరి నరేష్ (20 )...
Read More...
Local News 

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి  జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.    జగిత్యాల మార్చి 17(ప్రజా మంటలు) ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించి వెంటవెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్ బి.ఎస్.లత తో...
Read More...
Local News 

ధరణి దరఖాస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

ధరణి దరఖాస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ .జగిత్యాల మార్చి 17(ప్రజా మంటలు)  సోమవారం రోజున జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీవోలు,తహసిల్దార్లు,అదనపు కలెక్టర్ బి.ఎస్ లత తో కలసి సమీక్ష నిర్వహించారు.ఆయా మండల వారిగా ధరణి దరఖాస్తులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్లో వున్న అన్ని దరఖాస్తు ఈ నెల చివరి వరకు పూర్తి...
Read More...
Local News 

మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు

మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు *  కాంగ్రెస్ అంటే మహిళలని మోసం చేయడమే...        *  బీజేపీ నాయకురాలు ఎం. రాజేశ్వరి... సికింద్రాబాద్​ మార్చి 17 (ప్రజామంటలు):   వరంగల్ లో జరిగిన బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడిన మాటలు అన్ని తప్పుల తడక అని కాంగ్రెస్ అంటే మహిళాభివృద్ధి కాదని మహిళలను మోసం చేయడమే కాంగ్రెస్ విధానం అని ముఖ్యమంత్రి...
Read More...