టీడీఎఫ్ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణ శిబిరం
సికింద్రాబాద్ మార్చి 15 (ప్రజామంటలు):
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(టీడీఎఫ్) అధ్వర్యంలో తూఫ్రాన్ మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ శిభిరం ఏర్పాటు చేసినట్లు టీడీఎప్ ఇండియా ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఆయన శనివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ..గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ లో టీడీఎఫ్ అనేక సేవా కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. ఉచిత టైలరింగ్ శిభిరాన్ని మాజీ ఎమ్మెల్యే, డీసీసీ ప్రెసిడెంట్ తూముకుంట నర్సిరెడ్డి ప్రారంభించారని తెలిపారు. యూఎస్ఏ అట్లాంటా చాప్టర్ సహాకారంతో తెలంగాణ అగ్రికల్చర్, వెల్ఫేర్ కమిషన్ మెంబర్ మార్కంటి భవాని చేతుల మీదుగా ఔత్సాహిక మహిళలకు ఉచిత టైలరింగ్ కిట్స్లను అందచేశారు. టీడీఎఫ్ వనిత ప్రాజెక్ట్ లో భాగంగా మహిళలకు స్వయం ఉపాధి పథకాల కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. టీడీఎఫ్ మహిళ అద్యక్షురాలు టి.వాణి, వనిత, గడ్డం వాణి, ఎన్.శ్రీనివాస్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి డిఆర్డి ఎపిడి రఘువరన్

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థులకు సులభతర విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

పెద్ధపూర్ జాతరకి వచ్చే భక్తులకు భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలి.

*ఘనంగా కాన్షీరాం 91 వ, జయంతి వేడుకలు

రేపే మల్లన్న జాతర, యాదవుల కుల దైవం మల్లన్న

యువత " మై భారత్ పోర్టల్ " ద్వారా యూత్ పార్లమెంట్ అవకాశాన్ని వినియోగించుకోవాలి. - కేంద్రమంత్రి బండి సంజయ్

గాంధీలో గ్లకోమా నివారణ వారోత్సవాలు - డాక్టర్లతో అవెర్నెస్ ర్యాలీ

మీసేవ సెంటర్ ను తనిఖీ చేసిన తహసిల్దార్ ప్రసాద్.

మెట్పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ
