దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

జగిత్యాల మార్చి 15(ప్రజా మంటలు)
అలీం కో సంస్థ కార్పొరేషన్ సహకారంతో, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన సహాయ ఉపకారణాలను పంపిణీ చేశారు.
శనివారం రోజున జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఓల్డ్) హైస్కూల్లో లో ఈ పంపిణీ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ దివ్యాంగ విద్యార్థులకు సహాయపకరణాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అనేక పథకాలు ప్రవేశపెట్టిందని దానిలో భాగంగా ఈరోజు ఈ పరికరాలను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.
చిల్డ్రన్ స్పెషల్ నీడ్స్ స్కూల్లో చదువుతున్న అంగవైకల్యం వున్న విద్యార్థులకు ఆలింకా కార్పొరేషన్ ద్వారా సుమారు 10 లక్షల విలువైన పరికరాలను 120 మంది పిల్లలకు ఈరోజు అందజేయడం జరిగింది అన్నారు.
అలాగే నెక్స్ట్ ఫేస్ లో కూడా ఇంకా ఎవరైతే డిసిబిలిటీ పిల్లలు చదువుతున్న విద్యార్థులు ఉంటారు వారందరి కూడా అందజేస్తామని తెలిపారు.
విద్యార్థులకు తల్లిదండ్రులు లు గురువులు వారిని ఆదర్శంగా తీర్చిదిద్ది ప్రోత్సహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో, ఆర్డీవో మధు సుధను, జిల్లా విద్యాధికారి రాము, జిల్లా శిశు సంక్షేమ అధికారి నరేష్,అలీమ్ కో సంస్థ ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం

లైంగిక వేదింపులు కేసులో ఇద్దరికీ 2 నెలల జైలు శిక్ష
.jpeg)
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

ధరణి దరఖాస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు

ధర్మపురి స్వామివారి హోమశాలలో బ్రహ్మోత్సవ హవనాలు

విద్యకు బడ్జెట్ లో15 శాతం నిధులను కేటాయించాలి - ఎబివిపి

మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని కవిత విమర్శ

దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేత
.jpg)
భయం వీడితే విజయం మనదే...

సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవ, కళ్యాణ కరపత్రికను ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత
.jpg)