సి ఎం సహాయనిది చెక్కులు నిరుపేదలకు వరం ఎమ్మెల్యే డా. సంజయ్
జగిత్యాల మార్చి16( ప్రజా మంటలు )
నియోజకవర్గానికి చెందిన 102 లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 28 లక్షల 25 వేల రూపాయల విలువగల చెక్కులను మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేసి ఇవి పేదలకు వరము లాంటిదని శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ అన్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ
ప్రజలు టీకాలు వేసుకోవడం ద్వారా రోగాలు నివారించవచ్చన్నారు.
జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి 320 పడకల ఆసుపత్రి మంజూరు అయింది.త్వరలో పనులు ప్రారంభం కానున్నట్లు పేర్కోన్నారు.
జగిత్యాల నియోజకవర్గానికి రాష్ట్రంలోనే అత్యధిక పల్లె దవాఖానా లు మంజూరు అయినట్లు గుర్తు చేశారు.
లింగం పెట్ పల్లె దవాఖానను త్వరలో ప్రారంభం చేసుకోనున్నట్లు తెలిపారు.
మెడికల్ కాలేజి ఏర్పాటు తో నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తుంది.
సిఎం సహాయ నిధి చెక్కుల నిరుపేదల కు ఒక వరం లాంటిది అన్నారు ఎమ్మెల్యే.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు అడువాల జ్యోతి లక్ష్మణ్, గిరి నాగభూషణం, గోలి శ్రీనివాస్,మాజీ ఏఎంసీ చైర్మన్ దామోదర్ రావు, నాయకులు నారాయణరెడ్డి, మనోహర్ రెడ్డి,నారపాక రమేష్, చెరుకు జాన్ , గోడిసెల గంగాధర్,
సొల్లు సురేందర్, పాక్స్ చైర్మన్
నరసింహారెడ్డి, దుమల రాజకుమార్ ,చెట్పల్లి సుధాకర్,ఆయా మండలాల ,పట్టణ నాయకులు,మాజీ కౌన్సిలర్ లు,సర్పంచులు,ఎంపీటీసీ లు,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జి రాజేశం గౌడ్

బుగ్గారం సర్పంచ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయండి

బ్రహ్మోత్సవాలలో మొక్కులు తీర్చుకున్న భక్తులు, బ్రహ్మ పుష్కరిణిలో... కోనేటి రాయుని జలవిహారం

సీపీఆర్ చేసి పాదచారిని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు

ఆడపిల్లల చదువు ఎంతో ముఖ్యం - కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

సి ఎం సహాయనిది చెక్కులు నిరుపేదలకు వరం ఎమ్మెల్యే డా. సంజయ్

గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్

విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి డిఆర్డి ఎపిడి రఘువరన్

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థులకు సులభతర విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
