ప్రమాదాల నివారణకు హెచ్చరిక సూచికల బోర్డు ఏర్పాటు* సిఐ, రామసింహారెడ్డి
గొల్లపల్లి (వెల్గటూర్) ఫిబ్రవరి 19 ప్రజా మంటలు
వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల SH-7 హైవేపై రాజారాంపల్లి నుంచి జగిత్యాలకి వెళ్లే రోడ్డుపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల డిఎస్పి రఘుచందర్ సూచనమేరకు ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న ప్రదేశంలో వాహనదారులను అప్రమత్తం చేయడానికి హెచ్చరిక బోర్డులను గతంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగిన ప్రదేశాలను గుర్తించి ఇకపై అట్టి ప్రదేశాలలో ప్రమాదం జరగకుండా తగు హెచ్చరిక సూచికలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వాహనదారులు రోడ్డుపై తమ వాహనాలు బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలి. ఎట్టి పరిస్థితులను మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు వారు కారణం కాకూడదు.ఈ కార్యక్రమంలో సిఐ ధర్మపురి రామ్ నర్సింహారెడ్డి, ఎస్సై ఉమాసాగర్, కానిస్టేబుల్ ఆదిల్ రాజేష్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
#STOP ILLEGAL DUMPING IN HINDU GRAVEYARD - ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.

కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జి రాజేశం గౌడ్

బుగ్గారం సర్పంచ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయండి

బ్రహ్మోత్సవాలలో మొక్కులు తీర్చుకున్న భక్తులు, బ్రహ్మ పుష్కరిణిలో... కోనేటి రాయుని జలవిహారం

సీపీఆర్ చేసి పాదచారిని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు

ఆడపిల్లల చదువు ఎంతో ముఖ్యం - కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

సి ఎం సహాయనిది చెక్కులు నిరుపేదలకు వరం ఎమ్మెల్యే డా. సంజయ్

గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్

విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి డిఆర్డి ఎపిడి రఘువరన్

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థులకు సులభతర విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు
