జిల్లా కలెక్టరు ని కలిసిన జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నూతన కార్యవర్గం
జగిత్యాల మార్చి 18(ప్రజా మంటలు)
జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నూతనంగా ఎన్నికైన కార్యవర్గం జిల్లా కలెక్టర్ మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా అధ్యక్షులు సత్య ప్రసాద్ ని మరియు అదనపు కలెక్టరు మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా ఉపాధ్యక్షులు బి ఎస్.లత ని మర్యాద పూర్వకంగా కలిశారు .
నూతనంగా ఎన్నికైన కమిటీకి కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా లోని విద్యార్థులలో జాతీయ భావాలను , సామాజిక స్పృహను, సృజనాత్మకతను మంచి స్కౌట్ శిక్షణ ద్వారా పెంపొందించాలని, మన జిల్లా పిల్లలు జాతియ స్థాయి కి ఎదగాలని కోరుకుంటున్నట్లు అదనపు కలెక్టర్ బీఎస్ లత తెలియజేశారు.
. ఈ కార్యక్రమంలో జిల్లా భారత్ స్కౌట్స్ కమిషనర్ బియ్యాల హరి చరణ్ రావు, సెక్రటరి కొలగాని మధుసూదన్, జాయింట్ సెక్రెటరీ వుజగిరి జమున రాణి, ట్రైనింగ్ కమిషనర్ చంద నాగరాజు, కబ్స్ కమిషనర్ దొమ్మాటి వినోద్ గౌడ్ , స్కౌట్స్ మాస్టర్ మ్యాడం భూమారెడ్డి, చుక్క కిరణ్ కుమార్ పాల్గోన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జిల్లా కలెక్టరు ని కలిసిన జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నూతన కార్యవర్గం

ధర్మపురి పోలీసు ఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ డిస్టిక్ లెవెల్ పోటీల ఆహ్వాన పత్రం పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్లకు అందజేత

విద్యార్థినులకు స్కూటీలు ఏవి ? బి అర్ ఎస్ నాయకుల నిలదీత

టీడీఎఫ్ ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్రెడ్డికి సీఎస్ఆర్ అవార్డు

గొల్లపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ లో స్త్రీల భద్రతపై అవగాహన

గొల్లపల్లి మండల ప్రాథమిక ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసినకలెక్టర్ బి.సత్య ప్రసాద్

చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించేలా చర్యలు చేపట్టాలి

బీసీ రిజర్వేషన్ బిల్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంబరాలు

పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం
