టీడీఎఫ్ ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్రెడ్డికి సీఎస్ఆర్ అవార్డు
సికింద్రాబాద్ మార్చి 18 (ప్రజామంటలు) :
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం( టీడీఎఫ్ ) ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్రెడ్డి కి ప్రతిష్టాత్మక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ( సీఎస్ఆర్ ) అవార్డుకు ఎంపికయ్యారు. గత 20 ఏండ్ల నుంచి తెలంగాణ రాష్ర్టంలో వివిద రంగాల్లో అందించిన సేవలను గుర్తించిన సౌత్ ఇండియా సీఎస్ఆర్ సమ్మిట్ లో డూయింగ్ గుడ్ టు స్టేట్ కేటగిరిలో ఆయనకు కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి ఈ అవార్డును ప్రధానం చేశారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ర్టంలో గత రెండు దశాబ్దాలుగా అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, కోవిడ్–19, వుమెన్ ఆండ్ యూత్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్, రూరల్ డెవలప్ మెంట్ తదితర రంగాల్లో పలు సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. శిల్పకళావేధిక లో జరిగిన కార్యక్రమంలో లహరి రామిరెడ్డి, వినిల్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జిల్లా కలెక్టరు ని కలిసిన జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నూతన కార్యవర్గం

ధర్మపురి పోలీసు ఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ డిస్టిక్ లెవెల్ పోటీల ఆహ్వాన పత్రం పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్లకు అందజేత

విద్యార్థినులకు స్కూటీలు ఏవి ? బి అర్ ఎస్ నాయకుల నిలదీత

టీడీఎఫ్ ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్రెడ్డికి సీఎస్ఆర్ అవార్డు

గొల్లపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ లో స్త్రీల భద్రతపై అవగాహన

గొల్లపల్లి మండల ప్రాథమిక ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసినకలెక్టర్ బి.సత్య ప్రసాద్

చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించేలా చర్యలు చేపట్టాలి

బీసీ రిజర్వేషన్ బిల్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంబరాలు

పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం
