బాబు జగ్జీవన్ రామ్ కి భారత రత్న ఇవ్వాలి . - *ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అద్యక్షులు గోవిందు నరేష్ మాదిగ
కాంగ్రెస్ బాబు జగ్జీవన్ రామ్ ని అవమానపరిచింది
- *ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అద్యక్షులు గోవిందు నరేష్ మాదిగ.
సికింద్రాబాద్, ఏప్రిల్ 05 (ప్రజామంటలు):
భారత దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ బాబు జగ్జీవన్ రామ్ కి భారత రత్న ఇవ్వకుండా అవమానించిందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్ మాదిగ అధ్యక్షతన జరిగాయి.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ ఆయన మాట్లాడుతూదేశం కరువు కాటకాలతో అల్లాడిపోతుంటే హరిత విప్లవానికి నాంది పలికి ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా ఆహారోత్పత్తి పెంచి ప్రజలకు అన్నం పెట్టిన చరిత్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాబు జగ్జీవన్ రామ్ కి ఉందని అన్నారు.అలాంటి మహనీయుడిని ఇప్పటికైనా భారత ప్రభుత్వం గుర్తించి అత్యున్నత పురస్కారమైన భారతరత్న ప్రకటించి గౌరవించాలని అన్నారు.బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎంఎస్పీ నాయకులు నందరం సీతారాం మాదిగ, చెండేటి వేణుగోపాల్ మాదిగ, తుమ్మల శివప్రసాద్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కోరుట్ల BSP నియోజకవర్గ ఇన్చార్జిగా రాంపల్లి బాలరాజు నేత, అధ్యక్షులుగా గుజ్జరీ ప్రకాష్

గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

ఇబ్రహీం పట్నంలో జిల్లా పశు వైద్యాధికారి ఆకస్మిక తనిఖీలు.

న్యాయవాది ముజాబ అలీ పై దాడికి నిరసనగా మెట్ పల్లి కోర్టులో న్యాయవాదులు విధుల బహిష్కరణ

గంగాపూర్ లో సన్న బియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వ విప్

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

పోషణ పక్వాడ గర్భవతుల ప్రాముఖ్యత

శ్రీ సీతారాముల కళ్యాణం ప్రసాదం ఎమ్మెల్యేకు అందజేత
.jpg)
శ్రీరామ మందిరం, రామాలయం ధర్మకర్తల కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించిన దేవాదాయశాఖ కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్

జిల్లా ప్రజలకు నిరంతర విద్యుత్ అందిస్తాం - ఎస్ ఈ సాలియ నాయక్

విద్యానగర్ శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో ఘనంగా శ్రీరామచంద్రుని పట్టాభిషేకం
