ధన్వంతరి ఆలయంలో ఘనంగా కుంకుమార్చనలు
జగిత్యాల ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు)
శుక్రవారం రోజు శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం నందు వెలసి యున్న మాతా ధన లక్ష్మిదేవి సేవలో శ్రీ ధనలక్ష్మి సేవా సమితి వారి అధ్వర్యంలో ఈ రోజు కుంకుమార్చన మరియు లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం చేసారు.
ఈ విధంగా ప్రతి శుక్రవారం రోజు సూర్య ధన్వంతరి దేవాలయములో కుంకుమ పూజలు జరుగు చుండును.
దీనికి ఎలాంటి రుసుము లేదు, కావలసిన పూజ సామాగ్రి దేవస్థానం వారు సమకూర్చ గలరనీ మరియు రవాణా సౌకర్యం కలదనీ
అధిక సంఖ్యలో భక్తులు మహిళా మణులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయ గలరనీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమము లో దేవాలయ
ట్రస్ట్ ఫౌండర్ & చైర్మన్.
డాక్టర్.వడ్లగట్ట రాజన్న
అద్యక్షులు.
పాల్తెపు శంకర్
ప్రధాన కార్యదర్శి.
వడ్లగట్ట శంకర్ ,
ఆలయ పర్యవేక్షకులు.
*గట్టు రాజేందర్*.
ఆర్గనైజింగ్ సెక్రెటరి
*వొడ్నాల శ్రీనివాస్,*
ఆలయ అర్చకులు
*చిలుకముక్కు నాగరాజు* మరియు మహిళా సమితి సభ్యులు
*వడ్లగట్ట స్వాతి*,
*వొడ్నాల లత,*
*భారతాల గీత, లక్ష్మి, అర్చన, సుజాత, సంధ్యారాణి , అన్నపూర్ణ,జయశ్రీ గట్టు భారతి, రమాదేవి, పుష్పలత, రజిత అరుణ సాహిత్య అనిత పాల్గొన్నారు*.
More News...
<%- node_title %>
<%- node_title %>
రామన్న జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం

జిల్లా కలెక్టరు ని కలిసిన జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నూతన కార్యవర్గం

ధర్మపురి పోలీసు ఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ డిస్టిక్ లెవెల్ పోటీల ఆహ్వాన పత్రం పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్లకు అందజేత

విద్యార్థినులకు స్కూటీలు ఏవి ? బి అర్ ఎస్ నాయకుల నిలదీత

టీడీఎఫ్ ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్రెడ్డికి సీఎస్ఆర్ అవార్డు

గొల్లపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ లో స్త్రీల భద్రతపై అవగాహన

గొల్లపల్లి మండల ప్రాథమిక ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసినకలెక్టర్ బి.సత్య ప్రసాద్

చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించేలా చర్యలు చేపట్టాలి

బీసీ రిజర్వేషన్ బిల్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంబరాలు

పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
