లోన్లు ఇప్పిస్తానని రూ.3 కోట్లు వసూలు చేసిన ఘనుడు
లోన్లు ఇప్పిస్తానని రూ.3 కోట్లు వసూలు చేసిన ఘనుడు
బాధితుల చేతికి చిక్కిన వేణువర్మ
జగిత్యాల ఫిబ్రవరి 08:
జగిత్యాల జిల్లాలో ప్రధానమంత్రి యోజన పథకం పేరుతో భారీ మోసం బయటపడింది. ఓ కేటుగాడు లోన్లు ఇప్పిస్తామని కోట్లు కొల్లగొట్టాడు. జిల్లా వ్యాప్తంగా సుమారు 100 మంది నుంచి 2 కోట్ల 96 లక్షలు వసూలు చేశాడు. కేటుగాడు వేణువర్మ అనే వ్యక్తి.
మంచిర్యాల జిల్లా హాజీపూర్ కు చెందిన కుడిచర్ల వేణువర్మ నాలుగేళ్లుగా ప్రధాన మంత్రి యోజన పథకం ద్వారా ఋణాలిప్పిస్తానని అందరినీ నమ్మించాడు. ఇది నమ్మిన అమాయక ప్రజలు డబ్బులు వస్తాయని బంగారం,నగదు అప్పజెప్పారు. అయితే ఎన్ని రోజులైనా లోన్ ఇవ్వకపోగా తప్పించుకు తిరుగుతున్నాడు.
దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు వేణువర్మ కోసం వెతుకుతున్నారు. ఫిబ్రవరి 8న ఉదయం జగిత్యాల జిల్లా కేంద్రం తీన్ ఖాన్ చౌరస్తా దగ్గర వేణువర్మను పట్టుకున్న బాధితులు పోలీసులకు అప్పగించారు. అయితే సుమారు 30 కోట్లకు పైన వసూలు చేసినట్టు ఆరోపిస్తున్నారు బాధితులు
ఇది నిజంగా తీవ్రమైన మోసపు ఘటన. ప్రధానమంత్రి యోజన పథకం పేరుతో ప్రజలను మోసం చేసి కోట్లు వసూలు చేసిన వేణువర్మను బాధితులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఇలాంటి మోసాలను నివారించేందుకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. లోన్లు లేదా ఇతర ఆర్థిక సేవలను పొందే ముందు అధికారికంగా ధృవీకరించుకోవాలి. ప్రభుత్వ పథకాల గురించి అధికారిక వెబ్సైట్లు లేదా సంబంధిత బ్యాంకులను సంప్రదించి స్పష్టత పొందాలి.
పోలీసులు ఈ కేసును సక్రమంగా దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు
