సన్న బియ్యం పంపిణీ లో పాల్గొన్న ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్
గొల్లపల్లి ఎప్రిల్ 05 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం కార్యక్రమంలో భాగంగా శనివారం గొల్లపల్లి మండల కేంద్రంలో రేషన్ దుకాణాల్లో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి లబ్ధిదారులకు అధికారులు సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు.
అనంతరం మాట్లాడుతూ.గత 10 సంవత్సరాల బి.ఆఎస్.ఎస్ పాలకుల అరాచక పరిపాలనకు చరమ గీతం పడే విధంగా రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందని,రాష్ట్ర ప్రజల ఆశాలు ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనను కొనసాగించడం జరుగుతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏబియ్యమైతే తింటున్నారో రాష్ట్ర ప్రజానీకం కూడా అదే బియ్యం తినాలన్న సంకల్పం తో ఒక్కో రేషన్ కార్డు పైన ఎంత మంది ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యాన్ని అందించడం జరుగుతుందని, తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్యులు ఉత్తం కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వనికి ధన్యవాదాలు తెలిస్తున్నామని,రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్,500 గ్యాస్ సిలిండర్,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందని,గత ప్రభుత్వంలో పాలకులు ప్రజలకు సన్నబియ్యం అందించాలన్న ప్రయత్నం కూడా చేయలేదని,మన ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేదవారికి రేషన్ కార్డులు అందించడం జరుగుతుంది ఆన్నార్ ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్, వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మస్క్ నిశాంత్ రెడ్డి, జిల్లా సివిల్ సప్లై అధికారులు నిత్యానందం, తాసిల్దార్ వరంధన్, నాయబ్ తాసిల్దార్ వినోద్,ఆర్ ఐ జీవన్, డీలర్ గాజింగి రాజేశ్వరి, లంబ లక్ష్మణ్, మాజీ సర్పంచులు ఉప సర్పంచులు హరికిరణ్, వెంకటేష్ గౌడ్ , నాయకులు రంగు శ్రీనివాస్ గౌడ్, దాసరి తిరుపతి, మండల డీలర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో హరిహరాలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణ వేడుకలు

గొల్లపల్లి మండలం భీమ్రాజు పల్లి లో సీతారాముల కళ్యాణం

ప్రారంభమైన రాములోరి శోభాయాత్ర

ధర్మపురిలో నయనానందకరం సీతారామ కల్యాణం

శ్రీకళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో కన్నుల పండుగగా సీతారాముల కల్యాణం

వృద్ధుల సంరక్షణ,మహిళా చట్టాలపై అవగాహన సదస్సు.

మలయాళ చిత్ర పరిశ్రమ కొత్త బెంచ్ మార్క్ .L 2 - ఎంపురాన్

కమనియం రమనియం శ్రీ సీతరాముల కళ్యాణం.

సికింద్రాబాద్ లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం

గాంధీలో కాలోజీ వర్సిటీ వీసీకి ఘన సన్మానం

సభ సక్సెస్ అయ్యేనా ??

కళ్యాణం కమనీయం... కళ్యాణి క్షేత్ర శ్రీ సీతారాముల కల్యాణం
