హనుమాన్ జయంతి సన్నాహక సమావేశం.

On
హనుమాన్ జయంతి సన్నాహక సమావేశం.

సికింద్రాబాద్,  ఏప్రిల్ 04 ( ప్రజామంటలు):

సీతాఫల్మండి  బీదలబస్తీ లోని విశ్వశాంతి యువజన సంఘం, రేణుక ఎల్లమ్మ దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో  ఈ నెల 12 తేదీన  హానుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించడానికి నిర్ణయించారు ఈ మేరకు ఉత్సవ ఏర్పాట్ల కోసం శుక్రవారం ఆలయ ప్రాంగణం లో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలు,  తదితర పనులపై చర్చించారు. అధ్యక్షుడు నందారం సీతారామ్, ప్రధాన కార్యదర్శి వీ జె శేషగిరి రావు, జీ ఎం మల్లేష్ గోవింద్ రాజమౌళి, సత్యనారాయణ, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

మెట్ పల్లి బార్ అసోసియేషన్ ఆద్వర్యం లో మహాత్మాజ్యోతీరావు పూలే 198 జయంతి

మెట్ పల్లి బార్ అసోసియేషన్ ఆద్వర్యం లో మహాత్మాజ్యోతీరావు పూలే 198 జయంతి మెటుపల్లి ఎప్రిల్ 11: మెట్ పల్లి బార్ అసోసియేషన్ ఆద్వర్యం లో మహాత్మాజ్యోతీరావు పూలే 198 జయంతి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గౌరవ జూనియర్ సివిల్ జడ్జ్  అరుణ్ కుమార్ హాజరయ్యారు.     తులగంగవ్వ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు, న్యాయవాది తుల రాజేందర్.విగ్రహానికి పూలమవేసి నివాళులు అర్పించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్ రెడ్డి,...
Read More...
State News 

ఎన్నారై సలహా బోర్డు నియామకాల పునఃపరిశీలించాలి

ఎన్నారై సలహా బోర్డు నియామకాల పునఃపరిశీలించాలి హైదరాబాద్ ఏప్రిల్ 11: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్నారై సలహా బోర్డు, ప్రవాస భారతీయుల సమస్యలను తీర్చడంలో ప్రభుత్వం చేస్తున్న కృషికి నిదర్శనమని గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘ నాయకులు, పిసిసి ఎన్నారై సెల్ కన్వీనర్ డాక్టర్ షేక్ చంద్ పాషా ప్రభుత్వాన్ని అభినందించారు. కానీ బోర్డు లో 2009లో, చట్టవిరుద్ధ కార్యకలాపాలు మరియు...
Read More...
Local News 

శ్రీ వెంకటేశ్వర స్వామి  ఆలయంలో మాత్రలచే ఘనంగా సామూహిక కుంకుమార్చన

శ్రీ వెంకటేశ్వర స్వామి  ఆలయంలో మాత్రలచే ఘనంగా సామూహిక కుంకుమార్చన                     సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల ఏప్రిల్ 11 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర కాలనీ గుట్ట రాజేశ్వర స్వామి రోడ్డులో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్టా కార్యక్రమాలు బుధవారం ప్రారంభం కాగా శుక్రవారం  ఉదయం నిత్య...
Read More...
Local News 

శ్రీనివాసనగర్ లో బీజేపీ నాయకుల బస్తీబాట

శ్రీనివాసనగర్ లో బీజేపీ నాయకుల బస్తీబాట సికింద్రాబాద్ ఏప్రిల్ 11 (ప్రజామంటలు): భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ బీజేపీ ఇంచార్జీ మేకల సారంగపాణి ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం సీతాఫల్మండి శ్రీనివాస నగర్, ఫ్రైడే మార్కెట్ తదితర ప్రాంతాల్లో బస్తీబాట నిర్వహించారు. ఈసందర్బంగా బీజేపీ జిల్లా నాయకులు మేకల సారంగపాణి పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. ఇంటింటికి వెళ్ళి కేంద్రంలో...
Read More...
Local News 

రాయికల్ మం రామాజీపేట గ్రామంలో బిజెపి ఆవిర్భావ కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా .బోగ శ్రావణి

రాయికల్ మం రామాజీపేట గ్రామంలో బిజెపి ఆవిర్భావ కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా .బోగ శ్రావణి                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ    రాయికల్ ఏప్రిల్ 11 ( ప్రజా మంటలు)  మండలంలోని రామాజీపేట గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు "గావ్ చలో బస్తీ చలో" కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి  ఈ సందర్భంగా డాక్టర్ బోగ...
Read More...
Local News 

విద్య  ప్రాముఖ్యతను చాటి చెప్పిన మహనీయులు మహాత్మ జ్యోతిబా పూలే .... జిల్లా కలెక్టర్ శ్రీ బి. సత్య ప్రసాద్.

విద్య  ప్రాముఖ్యతను చాటి చెప్పిన మహనీయులు మహాత్మ జ్యోతిబా పూలే .... జిల్లా కలెక్టర్ శ్రీ బి. సత్య ప్రసాద్.                 సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల ఏప్రిల్ 11 (ప్రజా మంటలు) జ్యోతిభా పూలె స్పూర్తి తో మెరుగైన విద్య అందించేందుకు పటిష్ట చర్యలు చదువు తోనే జీవితంలో మార్పు సాధ్యమని విద్య మ ప్రాముఖ్యతను చాటి చెప్పిన మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే అని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. శుక్రవారం సమీకృత...
Read More...
Local News 

హనుమాన్ జయంతి వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్

హనుమాన్ జయంతి వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ కొండగట్టు ఏప్రిల్ 11 (ప్రజా మంటలు)  జగిత్యాల జిల్లా కొండగట్టులో మూడు రోజులు జరుగుతున్న శ్రీ ఆంజనేయ స్వామి వారి హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్  బి. సత్య ప్రసాద్.    కొండగట్టు లో జరుగుతున్న శ్రీ ఆంజనేయ స్వామి వారి చిన్న హనుమన్ జయంతి ఈ...
Read More...
Local News 

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయమునకు వెండి కిరీటం బహుకరించిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ దంపతులు

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయమునకు వెండి కిరీటం బహుకరించిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ దంపతులు             సిరిసిల్ల. రాజేంద్ర శర్మ   జగిత్యాల ఏప్రిల్ 11 (ప్రజా మంటలు)  పట్టణములోని గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ దంపతులు స్వామివారికి వెండి కిరీటం బహుకరించారు. స్థాపిత    దేవతఆరాధన త్రయోదశ కలశ...
Read More...
Local News 

బన్సీలాల్ పేట డివిజన్ లో బీజేపీ బస్తీబాట

బన్సీలాల్ పేట డివిజన్ లో బీజేపీ బస్తీబాట సికింద్రాబాద్ ఏప్రిల్ 11 (ప్రజామంటలు): భారతీయ జనతా పార్టీ 45వ పార్టీ ఆవిర్భావన దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం బన్సీలాల్ పేట డివిజన్ లో స్థానిక నాయకులు బస్తీల వారిగా పార్టీ పతాకవిష్కరణలు, బస్తీ బాట కార్యక్రమాలు నిర్వహించారు. బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా గొల్ల కొమురయ్య కాలనీలో బస్తీ వాసులు వాటర్ పొల్యూషన్ సమస్య...
Read More...
Local News 

జ్యోతిబా పూలే నేటి తరానికి ఆదర్శం 

జ్యోతిబా పూలే నేటి తరానికి ఆదర్శం  సికింద్రాబాద్  ఏప్రిల్ 11 (ప్రజామంటలు):: భరతమాత ముద్దు బిడ్డ, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబా పూలే చేసిన సేవలు మరువలేనివని అఖిలభారత కొలి ముదిరాజ్ సమాజ్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పొట్లకాయ వెంకటేశ్వర్లు అన్నారు మహాత్మ జ్యోతిబా పూలే జయంతిని నిజాంపేటలో ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషి...
Read More...
National  International  

స్టాక్ మార్కెట్ క్షీణత మధ్య లాభాలను చూస్తున్న వారెన్ బఫెట్!

స్టాక్ మార్కెట్ క్షీణత మధ్య లాభాలను చూస్తున్న వారెన్ బఫెట్! వారెన్ బఫెట్ వ్యక్తిగత నికర విలువ 2025 నాటికి$12.7 బిలియన్లు పెరుగుతుంది   వాషింగ్టన్ ఏప్రిల్ 11:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్ను చర్యల కారణంగా స్టాక్ మార్కెట్లు గతంలో ఎన్నడూ లేని విధంగా దెబ్బతింటున్నాయి. ట్రంప్ పన్ను చర్యల కారణంగా చాలా మంది బిలియనీర్లు నష్టాలను చవిచూసినప్పటికీ, వారెన్ బఫెట్ మాత్రమే లాభాలను...
Read More...
Filmi News 

“గుడ్ బ్యాడ్ అగ్లీ” మొదటి రోజు ఎంత వసూలు చేసిందో తెలుసా?

“గుడ్ బ్యాడ్ అగ్లీ” మొదటి రోజు ఎంత వసూలు చేసిందో తెలుసా? గుడ్ బ్యాడ్ అగ్లీ - ఫిల్మ్ రివ్యూ! అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించి నటుడు అజిత్ కుమార్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రం నిన్న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో అజిత్తో పాటు త్రిష, ప్రసన్న, సునీల్, అర్జున్ దాస్, ప్రభు, ప్రియా ప్రకాష్ వారియర్ మరియు పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి...
Read More...