మెట్ పల్లి బార్ అసోసియేషన్ ఆద్వర్యం లో మహాత్మాజ్యోతీరావు పూలే 198 జయంతి
మెటుపల్లి ఎప్రిల్ 11:
మెట్ పల్లి బార్ అసోసియేషన్ ఆద్వర్యం లో మహాత్మాజ్యోతీరావు పూలే 198 జయంతి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గౌరవ జూనియర్ సివిల్ జడ్జ్ అరుణ్ కుమార్ హాజరయ్యారు.
తులగంగవ్వ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు, న్యాయవాది తుల రాజేందర్.విగ్రహానికి పూలమవేసి నివాళులు అర్పించారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రాజశేఖర్, ప్ర.కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, న్యాయవాదులు మగ్గిడి వెంకట్ నర్సయ్య, దయరాజా రామ్, జిల్లావెంకటేశ్వర్లు, సుమలత,పడిగెల శ్రీనివాస్ తెడ్డు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
పూలే తన 21 ఏటనే ఆనాడు నెలకొన్న అంటరానితనం, సాంఘిక వివక్షత కు వ్యతిరేకంగా పోరాడి సామాజిక విప్లవబాట లో అనేకనూతన ఒరవడిలకు శ్రీకారం చుట్టారని, సావిత్రీభాయ్ పులేను మహిళా ఉపాధ్యాయురాలిగా చేసి మహిళా విద్యప్రదాతలుగా సమాజానికి కొత్త వెలుగును ప్రసాదించారని వక్తలు కొనియాడారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
