పేకాట స్థావరంపై  సి సి ఎస్ పోలీసుల దాడులు,సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం

On
పేకాట స్థావరంపై  సి సి ఎస్ పోలీసుల దాడులు,సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం

                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 

జగిత్యాలఏప్రిల్ 10(ప్రజా మంటలు)
రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సింగాపూర్ గ్రామ శివారులో  పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో  సి సి ఎస్ పోలీసు లు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 5గురుని అదుపులోకి  తీసుకొని వారి వద్ద నుంచి  రూ.10180 రూపాయలు, 5 మొబైల్ ఫోన్స్ ను సీజ్ చేసినట్లు తెలిపారు.

పేకాట ఆడుతూ పట్టుబడ్డ వారిని జగిత్యాల రూరల్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు  చేయడం జరిగింది.జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో అక్రమ,అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పటిష్టం చేసి,పక్క సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నట్లు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్  తెలిపారు.

Tags

More News...

Local News 

నాణ్యతే మా నిష్ఠ — భద్రతే ప్రాధాన్యం

నాణ్యతే మా నిష్ఠ — భద్రతే ప్రాధాన్యం   హుజురాబాద్ మే 15 (ప్రజామంటలు) : గ్యాస్ వినియోగదారులకు నాణ్యమైన సేవలందించాల్సిన అవసరం ఉందని అంబుజా గ్యాస్ మేనేజింగ్ పార్టనర్ పి.వి. మదన్ మోహన్ అన్నారు. హుజురాబాద్‌లో జరిగిన అంబుజా గ్యాస్ 36వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ, 1989లో ప్రారంభమైన సంస్థ ప్రస్తుతం 26 వేల కస్టమర్లకు సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. గ్యాస్ ప్రమాదాలు నివారించేందుకు...
Read More...
Local News 

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు.  ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్ 

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు.   ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్    జగిత్యాల మే 15 (ప్రజా మంటలు) పట్టణంలో గాంధీనగర్ ప్రైమరీ స్కూల్ లో మరియు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 8 లక్షల తో  అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ  లైబ్రరీ సెస్ ద్వారా లైబ్రరీ ల ఏర్పాటు,అభివృద్ధికి కృషి చేస్తా.35 లక్షలతో రాయికల్...
Read More...
Local News 

సహస్ర లింగాల దేవాలయంలో పుష్కరాల సందర్భంగా శ్రీ సరస్వతి అమ్మవారికి పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలు 

సహస్ర లింగాల దేవాలయంలో పుష్కరాల సందర్భంగా శ్రీ సరస్వతి అమ్మవారికి పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలు     జగిత్యాల రూరల్ మే 15 (ప్రజా మంటలు) పొలాస గ్రామంలోని సహస్ర లింగాల దేవాలయంలో సరస్వతి నది పుష్కరాల సందర్భంగా గురువారం ఉదయం 11 గంటలకు. సరస్వతి అమ్మవారికి పంచామృతాభిషేకాలు,  అష్టోత్తర నామాల పూజ మరియు అమ్మవారికి సామూహిక హారతిని నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు  అందజేసి వేద బ్రాహ్మణోత్తం వచ్చి ఆశీర్వాదాన్ని అందజేశారు....
Read More...
Local News 

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్ 

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్     జగిత్యాల మే 15( ప్రజా మంటలు) మండలంలోని కల్లెడ గ్రామంలో పొలాస వ్యవసాయ కళాశాల వారి ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  ఇది ఒక మంచి కార్యక్రమన్నారు  రైతు విజ్ఞాన కేంద్రం ను కళ్ళేడ లో ఏర్పాటుకు ప్రతిపాదన చేయాలని...
Read More...
Local News 

తమ జీతం యధావిధిగా ఇవ్వాలని స్వచ్ఛభారత్ ఔట్సోర్సింగ్ డ్రైవర్లచే ఎమ్మెల్యేకు వినతి

తమ జీతం యధావిధిగా ఇవ్వాలని స్వచ్ఛభారత్ ఔట్సోర్సింగ్ డ్రైవర్లచే ఎమ్మెల్యేకు వినతి            సిరిసిల్ల. రాజేంద్ర శర్మ                                                                           జగిత్యాల మే 15 (ప్రజా మంటలు)    ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలిసిన జగిత్యాల జిల్లా స్వచ్ఛ భారత ఔట్ సోర్సింగ్ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు ..తమ నెల వారి చెల్లించే జీతం 20 వేలకు బదులు 16 వేలు చెల్లించారని ఇట్టి సమస్యను పరిష్కరించి...
Read More...
Local News 

మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి 1రోజు జైలు శిక్ష

మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి 1రోజు జైలు శిక్ష         రాయికల్ మే 15( ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా  రాయికల్ పోలీసు  స్టేషన్ పరిధిలోని ఉప్పమడుగు కి   చెందిన అల్లేపు వెంకట నర్సయ్య (49) అనే వ్యక్తి  అతిగా మద్యం సేవించి వాహనం నడుపుతుండగా    ఎస్.ఐ సుధీర్ రావు సంబంధిత వ్యక్తి పై కేసు నమోదుచేసి కోర్టు లో హాజరుపరచగా న్యాయమూర్తి  కరుణాకర్  Spl. Judicial...
Read More...
Local News 

పెరిగిన బాధ్యతను క్రమశిక్షణయుతంగా నిర్వహించాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పెరిగిన బాధ్యతను క్రమశిక్షణయుతంగా నిర్వహించాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్                                                 సిరిసిల్ల. రాజేంద్ర శర్మ                                       జగిత్యాల మే 15( ప్రజా మంటలు)        పదోన్నతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ అన్నారు.జిల్లా ఆర్మ్ రిజర్వ్ విభాగం లో  హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహించి అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ (ARSI )గా పదోన్నతి పొందిన జాదవ్ గోకుల్ జిల్లా...
Read More...
Local News 

బి బి కే క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కాంతా కుమారి 

బి బి కే క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కాంతా కుమారి  గొల్లపల్లి మే 14  (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం లోని భీమ్ రాజుపల్లె గ్రామంలో బి బి కే బొమ్మెన కుమార్  ఆధ్వర్యంలో నిర్వహించే  క్రికెట్ టోర్నమెంట్ ప్రభుత్వ విప్పు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి టాస్క్ వేసి బుధవారం ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. యువతను ప్రోత్సహించేందుకు ఏర్పాటుచేసిన...
Read More...
National  Local News  State News 

పుణ్యప్రదం పుష్కర స్నానం. - నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు .

పుణ్యప్రదం పుష్కర స్నానం. - నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు . (చెరుకు మహేశ్వర శర్మ - రాయికల్ జగిత్యాల - 8106288921 జగిత్యాల 14 మే (ప్రజా మంటలు) :  సమస్తప్రాణికోటి మనుగడకు ఆధారం జలం. జలం పుట్టిన తరువాతే జీవకోటి పుట్టింది.నదుల సమీపంలోనే తొలుత నాగరీకత విస్తరించింది. అలాంటి నీళ్ళకు దేవత రూపాలనిచ్చి తల్లిగా ఆరాధించడం హిందూ సంప్రదాయం.ఆ నదులకు ప్రత్యేకత కల్పించి రుషులు, మహర్షులు...
Read More...
Local News 

పలు విభాగాల్లో యువతీ,యువకులకు ఉచిత శిక్షణ

పలు విభాగాల్లో యువతీ,యువకులకు ఉచిత శిక్షణ సికింద్రాబాద్, మే 14 ( ప్రజామంటలు): జనహిత సేవా ట్రస్ట్ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ నరసింహమూర్తి తెలిపారు బొలక్ ఫూర్ లోని శిక్షణ కేంద్రంలో ఏసీ, ఎయిర్ కూలర్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, గీజర్ల రిపేరింగ్ గురించి 30 రోజుల పాటు 18 ఏండ్ల వయస్సు నిండిన...
Read More...
Local News  State News  Spiritual  

ధర్మపురిi దేవస్థానంలో సాంప్రదాయాలకు తిలోదకాలు... ఇష్టారాజ్యంగా చిత్రీకరణలు

ధర్మపురిi దేవస్థానంలో సాంప్రదాయాలకు తిలోదకాలు... ఇష్టారాజ్యంగా చిత్రీకరణలు (రామ కిష్టయ్య సంగన భట్ల...      9440595494)ధర్మపురి క్షేత్రంలోని ప్రధాన దైవం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మూల విరాట్టు ఫోటోలు, వీడియోలు ఇటీవలి కాలంలో అడ్డూ అదుపూ లేకుండా సామాజిక మాధ్యమాల్లో నిత్యం దర్శనం ఇస్తున్నాయి. నిత్య  నిజరూప దర్శనంఫోటోలు, వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం తీవ్ర విమర్శలకు హేతువు...
Read More...
State News 

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో  జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో  జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి సీఎంఓ ద్వారా పరిష్కారానికి జి. చిన్నారెడ్డి హామీ  (రామ కిష్టయ్య సంగన భట్ల)యూఏఈ దేశంలోని దుబాయిలో జగిత్యాల జిల్లావాసి ఒకరు తన బ్యాంకు ఖాతాను ఇతరులు దుర్వినియోగం చేసిన కేసులో ట్రావెల్ బ్యాన్ కు గురై జైలు పాలయిన సంఘటన ఇటీవల జరిగింది. జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన మల్లారపు...
Read More...