శ్రీ సూర్య ధన్వంతరి ఆలయంలో ఘనంగా కుంకుమ పూజలు

జగిత్యాల ఏప్రిల్ 4(ప్రజా మంటలు)
విశ్వావసు నామ సంవత్సరము మొదటి శుక్రవారం రోజున శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం నందు వెలసి యున్న మాతా ధన లక్ష్మిదేవి సేవలో శ్రీ ధనలక్ష్మి సేవా సమితి వారి అధ్వర్యంలో కుంకుమార్చన మరియు లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం చేసారు. మాతలు అధిక సంఖ్య లో పాల్గొని అమ్మ వారికి ఒడి బియ్యం సమ ర్పం చారు కుంకుమ పూజ అనంతరం లక్కీ డిప్ ధార ఒకర్ని సెలెక్ట్ చేసి వారికి అమ్మ వారి శేష వస్త్రంతో ఆలయ పూజారి అధ్వర్యంలో ఆశీర్వచనములతో సత్కరించడము జరిగినది.
ప్రతి శుక్రవారం అమ్మవారి ప్రసాధంగా మాతలకు సమర్పించ బడును.
ఈ విధంగా ప్రతి శుక్రవారం రోజు సూర్య ధన్వంతరి దేవాలయములో కుంకుమ పూజలు జరుగు చుండును.
దీనికి ఎలాంటి రుసుము లేదు.
కావలసిన పూజ సామాగ్రి దేవస్థానం వారు సమకూర్చ గలరు. మరియు రవాణా సౌకర్యం కలదు.
అధిక సంఖ్యలో భక్తులు మహిళా మణులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయ గలరని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమము నందు దేవాలయ ట్రస్ట్ ఫౌండర్ & చైర్మన్. డాక్టర్.వడ్లగట్ట రాజన్న
ఆర్గనైజింగ్ సెక్రెటరి
*వొడ్నాల శ్రీనివాస్,*
ఆలయ అర్చకులు
*చిలుకముక్కు నాగరాజు* మరియు మహిళా సమితి సభ్యులు
*వొడ్నాల లత,* వడ్ల గట్ట స్వాతి, భారతల గీత,
అన్నపూర్ణ, విజయ, భారతి, పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మహాత్మ జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి

అమెరికాలో హెలికాప్టర్ ప్రమాదం: ఆరుగురు మృతి!

బీజేపీ - అన్నాడీఎంకే పొత్తు ప్రకటన? అమిత్ షా ప్రెస్ మీట్!
.jpg)
బీసీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బాపూ పూలే జయంతి వేడుకలు

మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి నివాళులర్పించిన కోరుట్ల ఎమ్మెల్యే డా సంజయ్

ఎన్నారై అడ్వయిజరీ కమిటీ నియామకం చైర్మన్ గా డా. బి ఎం .వినోద్ కుమార్, వైస్ చైర్మన్ గా మంద. భీమ రెడ్డి

అంతర్ జిల్లా దొంగ అరెస్ట్ సుమారు 25 లక్షల విలువగల 28.6 తులాల బంగారం స్వాధీనం

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.చిన్న హనుమాన్ జయంతి కి 900 మంది సిబ్బందితో పటిష్ట భద్రత

పేకాట స్థావరంపై సి సి ఎస్ పోలీసుల దాడులు,సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఏకకుండాత్మక హోమం ప్రారంభం

చలో వరంగల్ సభను విజయవంతం చేయాలి పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్

గాయత్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ ఏడాది వంద కోట్ల టర్నోవర్ సాధించాలి
