శ్రీ సూర్య ధన్వంతరి ఆలయంలో ఘనంగా కుంకుమ పూజలు 

On
శ్రీ సూర్య ధన్వంతరి ఆలయంలో ఘనంగా కుంకుమ పూజలు 


 జగిత్యాల ఏప్రిల్ 4(ప్రజా మంటలు)
విశ్వావసు  నామ సంవత్సరము మొదటి  శుక్రవారం  రోజున శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం నందు వెలసి యున్న మాతా ధన లక్ష్మిదేవి సేవలో శ్రీ ధనలక్ష్మి సేవా సమితి వారి అధ్వర్యంలో కుంకుమార్చన మరియు లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం చేసారు. మాతలు అధిక సంఖ్య లో పాల్గొని అమ్మ వారికి ఒడి బియ్యం సమ ర్పం చారు కుంకుమ పూజ అనంతరం లక్కీ డిప్ ధార ఒకర్ని సెలెక్ట్ చేసి వారికి అమ్మ వారి శేష వస్త్రంతో ఆలయ పూజారి అధ్వర్యంలో ఆశీర్వచనములతో  సత్కరించడము జరిగినది.

ప్రతి శుక్రవారం అమ్మవారి ప్రసాధంగా మాతలకు సమర్పించ బడును. 

ఈ విధంగా ప్రతి శుక్రవారం రోజు సూర్య ధన్వంతరి దేవాలయములో కుంకుమ పూజలు జరుగు చుండును.
దీనికి ఎలాంటి రుసుము లేదు.

 కావలసిన పూజ సామాగ్రి దేవస్థానం వారు సమకూర్చ గలరు. మరియు రవాణా సౌకర్యం కలదు.
అధిక సంఖ్యలో భక్తులు మహిళా మణులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయ గలరని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమము నందు దేవాలయ ట్రస్ట్ ఫౌండర్ & చైర్మన్. డాక్టర్.వడ్లగట్ట రాజన్న
ఆర్గనైజింగ్ సెక్రెటరి 
*వొడ్నాల శ్రీనివాస్,*
ఆలయ అర్చకులు
*చిలుకముక్కు నాగరాజు*  మరియు మహిళా సమితి సభ్యులు 
*వొడ్నాల లత,* వడ్ల గట్ట స్వాతి, భారతల గీత,
   అన్నపూర్ణ,  విజయ, భారతి,  పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

మహాత్మ జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి

మహాత్మ జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి     సిరిసిల్ల. రాజేంద్ర శర్మ రాయికల్ ఏప్రిల్ 11 (ప్రజా మంటలు)  మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రాయకల్ మండల్ రామాజీపేట గ్రామంలో వారి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా . బోగ శ్రావణి  ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ మహారాష్ట్రలో మధ్య తరగతి కుటుంబంలో...
Read More...
International  

అమెరికాలో హెలికాప్టర్ ప్రమాదం: ఆరుగురు మృతి!

అమెరికాలో హెలికాప్టర్ ప్రమాదం: ఆరుగురు మృతి! న్యూయార్క్ ఎప్రిల్ 11: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గురువారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు మృతి చెందారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో (అమెరికా కాలమానం ప్రకారం) లాంగ్ రేంజర్ టూరిస్ట్ హెలికాప్టర్ హడ్సన్ నదిపై ఎగురుతూ ఉంది. ఆ తర్వాత, పైలట్ అకస్మాత్తుగా హెలికాప్టర్పై నియంత్రణ కోల్పోయి నదిలో...
Read More...
National  State News 

బీజేపీ - అన్నాడీఎంకే పొత్తు ప్రకటన? అమిత్ షా ప్రెస్ మీట్!

బీజేపీ - అన్నాడీఎంకే పొత్తు ప్రకటన? అమిత్ షా ప్రెస్ మీట్! కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెన్నై పర్యటన చెన్నై ఎప్రిల్ 11: గురువారం రాత్రి చెన్నై చేరుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా గిండిలోని ఒక ప్రైవేట్ హోటల్లో బస చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్ష ఎన్నిక, 2026 అసెంబ్లీ ఎన్నికలకు పొత్తు వ్యూహంపై అమిత్ షా బీజేపీ సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు.. చెన్నైలోని...
Read More...
Local News 

బీసీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బాపూ పూలే జయంతి వేడుకలు

బీసీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బాపూ పూలే జయంతి వేడుకలు సిరిసిల్ల. రాజేంద్ర శర్మ        ధర్మపురి ఏప్రిల్ 11(ప్రజా మంటలు) ధర్మపురి మండల కేంద్రంలో  బీసీ సంఘం ఆధ్వర్యంలో బీసీ యువజన  సంఘం మండల అధ్యక్షుడు బోగ రమేష్ అధ్యక్షతన మహాత్మా జ్యోతి బాపూలే గారి 199 వ జయంతి వేడుకలు నిర్వహించారు   ఈ సందర్భంగా  నేతలు పూలే చిత్ర పటానికి పూల మాల వేసి అనంతరం...
Read More...
Local News 

మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి నివాళులర్పించిన కోరుట్ల ఎమ్మెల్యే డా సంజయ్

మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి నివాళులర్పించిన కోరుట్ల ఎమ్మెల్యే డా సంజయ్    కోరుట్ల ఏప్రిల్ 11 ( ప్రజా మంటలు)ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కోరుట్ల ఎమ్మెల్యే డా సంజయ్ కల్వకుంట్ల  అనంతరం పులె  గురించీ మాట్లాడుతూ పులే గొప్ప సంఘ సoస్కర్త, అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న,...
Read More...
Local News 

ఎన్నారై అడ్వయిజరీ కమిటీ నియామకం చైర్మన్ గా డా. బి ఎం .వినోద్ కుమార్, వైస్ చైర్మన్ గా మంద. భీమ రెడ్డి

ఎన్నారై అడ్వయిజరీ కమిటీ నియామకం చైర్మన్ గా డా. బి ఎం .వినోద్ కుమార్, వైస్ చైర్మన్ గా మంద. భీమ రెడ్డి హైదరాబాద్ ఏప్రిల్ 10 (ప్రజా మంటలు)  సంవత్సరం లోగా ఇచ్చిన హామీని నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి.   గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీ పై అధ్యయనం.    కమిటీలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే.   ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు... గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర...
Read More...
Local News 

అంతర్ జిల్లా దొంగ అరెస్ట్ సుమారు 25 లక్షల విలువగల 28.6 తులాల బంగారం స్వాధీనం

అంతర్ జిల్లా దొంగ అరెస్ట్ సుమారు 25 లక్షల విలువగల 28.6 తులాల బంగారం స్వాధీనం                       జగిత్యాల ఏప్రిల్ 10 (ప్రజా మంటలు) సిరిసిల్ల . రాజేంద్ర శర్మ అంతర్ జిల్లా దొంగ ను అరెస్ట్ చేసినట్లు 25 లక్షల విలువగల 28.6 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ బక్కశెట్టి కొమురయ్య @ రేగుల అజయ్ కుమార్ అనే...
Read More...
Local News 

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.చిన్న హనుమాన్ జయంతి కి 900 మంది సిబ్బందితో పటిష్ట భద్రత

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.చిన్న హనుమాన్ జయంతి కి 900 మంది సిబ్బందితో పటిష్ట భద్రత                         సిరిసిల్ల. రాజేంద్ర శర్మ కొండగట్టు ఏప్రిల్ 10 ( ప్రజా మంటలు)  సీసీ కెమెరాలు ద్వారా నిరంతర పర్యవేక్షణ*   జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు లో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా,ఎలాంటి  అవాంచనీయ సంఘటనలు జరగకుండా 900 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన...
Read More...
Local News 

పేకాట స్థావరంపై  సి సి ఎస్ పోలీసుల దాడులు,సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం

పేకాట స్థావరంపై  సి సి ఎస్ పోలీసుల దాడులు,సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం                                       సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాలఏప్రిల్ 10(ప్రజా మంటలు)రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సింగాపూర్ గ్రామ శివారులో  పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో  సి సి ఎస్ పోలీసు లు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 5గురుని అదుపులోకి  తీసుకొని వారి వద్ద నుంచి  రూ.10180 రూపాయలు, 5 మొబైల్ ఫోన్స్ ను సీజ్ చేసినట్లు తెలిపారు....
Read More...
Local News 

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఏకకుండాత్మక హోమం ప్రారంభం 

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఏకకుండాత్మక హోమం ప్రారంభం  జగిత్యాల ఏప్రిల్ 10 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర కాలనీ గుట్ట రాజేశ్వర స్వామి రోడ్డులో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్టా కార్యక్రమాలు బుధవారం ప్రారంభం కాగా గురువారం యాగశాల ప్రవేశం, మంటపస్తాపన ,అగ్ని మదనము...
Read More...
Local News 

చలో వరంగల్ సభను విజయవంతం చేయాలి పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్

చలో వరంగల్ సభను విజయవంతం చేయాలి పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్                         సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల ఏప్రిల్ 10 ( ప్రజా మంటలు)ఈ నెల 27 న *చలో వరంగల్* సభకు జగిత్యాల నియోజకవర్గంలోనీ ప్రతి గ్రామం నుండి అందరూ వచ్చి సభను విజయవంతం చేయాలని జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత...
Read More...
Local News 

గాయత్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ ఏడాది  వంద కోట్ల టర్నోవర్ సాధించాలి 

గాయత్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ ఏడాది  వంద కోట్ల టర్నోవర్ సాధించాలి  అదనపు కలెక్టర్ బి.ఎస్ లత జగిత్యాల ఏప్రిల్ 10(ప్రజా మంటలు)  జగిత్యాల గాయత్రి కో- అపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ ఏడాది వందకోట్ల వ్యాపార టర్నోవర్ కు చేరుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత ఆకాంక్షించారు. గురువారం నాడు గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకొని వినియోగదారుల...
Read More...