గావ్ బస్తీ చలో అభియాన్ - భారతీయ జనతా పార్టీ కార్యక్రమం
గొల్లపల్లి ఎప్రిల్ 09 (ప్రజా మంటలు):
మల్యాల మండల కేంద్రంలో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దేశం కోసం పనిచేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని,దేశంలో 370 ఆర్టికల్ రద్దు చేసి దేశంలో మచ్చలే నాయకుడిగా ఎలాంటి అవినీతి లేకుండా పరిపాలన చేస్తున్న నరేంద్ర మోడీ వైపు రాబోవు రోజుల్లో తెలంగాణ ప్రజలు చూస్తున్నారని
అన్నారు. ప్రతి ఊరిలో ప్రతి వాడలో ప్రతి తండాలో 10 11 12 తేదీల్లో బూత్ అధ్యక్షులు ఆపైస్తాయి బిజెపి పదాధికారులు ప్రజాప్రతినిధులు జిల్లా స్థాయి నాయకులందరూ. నాయకులు కార్యకర్తలు పాల్గొనాలి సూచించారు. కార్యక్రమంలో భాగంగా బిజెపి కార్యకర్తలకు హెల్మెట్లు పంపిణీ చేశారు.
గావ్ బ స్తీ చలో అభియాన్ బిజెపి మల్యాల మండలాధ్యక్షుడు గాజుల మల్లేశం మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధిలను ప్రతి గల్లీలో ప్రతి ఇంటి లోపలికి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించడం జరిగింది అలాగే ఎస్సీ వాడలలో గడపగడపకు భారతీయ జనతా పార్టీ గురించి వివరించి బిజెపిలో చేర్చుకునే విధంగా చర్యలు చేపట్టాలని సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కన్వీనర్ పొన్నం సాయికుమార్ గౌడ్. మాజీ మండల అధ్యక్షుడు నేర్ల శ్రావణ్. బొట్ల ప్రసాద్. మాజీ ఎంపీటీసీలు సంఘని రవి. కొల్లూరు గంగాధర్. ముదుగంటి అనిత. రాజిరెడ్డి. కో కన్వీనర్లు నులుగోoడ సురేష్. కొక్కెర మల్లేశం యాదవ్. కటకం లత. రమ. కిల్లేటి రమేష్. కోన శ్రీనివాస్. రాచర్ల రామన్న. బూత్ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు

పోషణ పక్షం కార్యక్రమంలో మల్యాల సిడిపిఓ వరలక్ష్మి

దుబాయిలో హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర

కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
