లింగ నిర్ధారణ నిషేధ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా తౌటు రామచంద్రం
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 9 (ప్రజా మంటలు)
లింగ నిర్ధారణ పరీక్షలఫై నిషేధం విధించిన నాటి నుండి అనగా గత 30 సంవత్సరాలుగా లింగ నిర్ధారణ పరీక్షలు జరప వద్దని, ఎక్కడ ఇలాంటి పరీక్షలు జరిగినా, అడ్డుకోవాలని, ఇలాంటి పరీక్షలను కఠినంగా నిషేధించాలని, పోరాటం సలుపుతున్న సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం ను పి సి పి యన్ డి టి అడ్వైజరీ కమిటీ మెంబర్ గా నియమించారు.
బ్రూన హత్యల నిషేధాన్ని కఠినంగా అమలు పరచాలని,ఎవరైనా ఇలాంటి పరీక్షలకు పాల్పడితే ఉక్కు పాదం మోపి కఠినంగా శిక్షించాలని, 30 సంవత్సరాలుగా ఈ విషయమై పోరాడుతున్న తవుటు రామచంద్రం, స్త్రీ పురుష నిష్పత్తిలో తేడాలు రాకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ప్రస్తుతం 1000 మగ 930 స్త్రీ నిష్పత్తి ఉందని, ఈ నిష్పత్తిలో తేడాలు సమసిపోవాలని, సమతుల్యత సాధించాలని అన్నారు. గత 30 సంవత్సరాలుగా పోరాడుతున్న తవుటు రామచంద్రం సేవలను, గుర్తించిన అధికారులు అడ్వైజరీ కమిటీ మెంబర్ గా నియమించారని, తవుటు రామచంద్రం తెలిపారు.
మంగళవారం నాడు కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో తౌటు రామచంద్రం మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలకు ఎవరు పాల్పడినా కఠినంగా శిక్షించాలని అన్నారు.ఈ సందర్భంగా తవుటు రామచంద్రం మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన జిల్లా కలెక్టర్ కు, రెవెన్యూ అధికారులకు, ఆరోగ్యశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు

పోషణ పక్షం కార్యక్రమంలో మల్యాల సిడిపిఓ వరలక్ష్మి

దుబాయిలో హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర

కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
