జగిత్యాల - కరీంనగర్ ప్రధాన రహదారి ని 4 లేన్ల రహదారిగా విస్తరించాలని మాజీ కౌన్సిలర్ జయశ్రీ లేఖ

On
జగిత్యాల - కరీంనగర్ ప్రధాన రహదారి ని 4 లేన్ల రహదారిగా విస్తరించాలని మాజీ కౌన్సిలర్ జయశ్రీ లేఖ

జగిత్యాల ఎప్రిల్ 03:

జగిత్యాల - కరీంనగర్ ప్రధాన రహదారి ని 4 లేన్ల రహదారిగా విస్తరించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కు  జగిత్యాల పట్టణ 35 వ వార్డు మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ లేఖ రాసారు.

జగిత్యాల నుండి కరీంనగర్ నేషనల్ హైవే "563" నాలుగు లైన్ల రహదారి గురించి జగిత్యాల పట్టణ మరియు కరీంనగర్ పట్టణాన్ని కలుపుతూ ఉన్న అన్ని మండలాల ప్రజలు మరియు గ్రామాల ప్రజల దశాబ్దాల కల అయిన ఈ రోడ్డును 2014 లో గుర్తించినప్పటికీ గతంలో ఉన్న M.P పట్టించు కోకపోవడంతో ప్రస్తుతం B.J.P. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థిగా మీరు కరీంనగర్ M.P గా గెలవడంతో ఇక్కడి ప్రజలు అందరు కూడ మా కల నేరవేరుతుందని అనుకున్న ప్రజల కలలు, కలలు గానే మిగిలి పోయాయni లేఖలో పేర్కొన్నారు.

మెన్నటికి మొన్న ప్రధాన మంత్రిగా "3వ " సారి "నరేంద్ర మోడీ"  గారు బాద్యతలు తీసుకున్న "100" రోజుల ప్రణాళికలో భాగంగా ప్రమాదకరముగా ఉన్న రోడ్లు, నిత్యం ప్రమాదాలు జరుగుతున్నరోడ్లను గుర్తించిన రోడ్లలో మన జగిత్యాల నుండి కరీంనగర్ రోడ్డును గుర్తించి "100" రోజుల లోపు పనులు మొదలు పెట్టాలని చెప్పి ఇప్పటి వరకు పనులు ప్రారంభించకపోవడం చాల బాధాకరమని అన్నారు.

జగిత్యాల నుండి కరీంనగర్ రోడ్ కు ఇప్పటి వరకు పూర్తిస్థాయి భూసేకరణ కాలేదని మరియు ఇప్పటి వరకు నాలుగు సార్లు  టెండర్లు పిలిచినారని వాటిని రద్దు పరుస్తు వస్తున్నారు. ఈ రోడ్డు అయ్యే ఖర్చు మొదటి అంచనా 1503 కోట్ల రూపాయలుగా తిరిగి మళ్ళీ టెండర్ అంచనా వేయగా రూ,, 2,151కోట్లకు అంచనా, June, 2024 నాటికి అంచనా విలువ 2, 300 కోట్ల రూపాయలకు చేరుకుంది, సంవత్సరాలు గడిచిన కొద్ది అంచనా విలువ పెరుగుతూ వస్తుంది. కానీ, ప్రజలకు అవసరమయిన రోడ్డు పనులకు టెండర్ కాకపోవడం శోచనీయం. వేలాది వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిలో నిత్యం ఒక రోడ్డు ప్రమాదం జరుగుతూ కొన్ని వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మీరు ఇప్పటికైనా పూర్తి స్థాయి బాద్యతగా తీసుకొని సమయాన్ని వెచ్చించి భూసేకరణ పూర్తి చేసి టెండర్లు పిలిచి పనులు ప్రారంబించే విధంగా చర్యలు చేపట్టాలని జగిత్యాల ప్రజలు మరియు జగిత్యాల నుండి కరీంనగర్ వరకు ఉన్న ప్రజలందరి పక్షాన కోరుతున్నానని హనుమండ్ల జయశ్రీ లేఖలో కోరారు.

Tags

More News...

Local News  State News 

మ‌హిళా సంఘాల‌కు కేంద్రం 15 ల‌క్ష‌ల వ‌డ్డీ లేని రుణం ఇవ్వాలి - ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత

మ‌హిళా సంఘాల‌కు కేంద్రం 15 ల‌క్ష‌ల వ‌డ్డీ లేని రుణం ఇవ్వాలి - ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కార్పొరేట్ల‌కు 16.5 ల‌క్ష‌ల కోట్లు రుణ‌మాఫీ చేసిన బీజేపీకి మ‌హిళ‌ల‌కు రుణం ఇవ్వ‌డానికి మాత్రం మ‌న‌సురాదా ?అబ‌ద్దాల‌తో మ‌హిళ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం. గ్యాస్ ధ‌ర‌ను పెంచి మ‌హిళ‌లపై మోదీ సర్కార్ గుదిబండ‌ను మోపింది - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కీల‌క వ్యాఖ్య‌లు హైద‌రాబాద్  : మ‌హిళల‌కు స్వావ‌లంభ‌న క‌ల్పించ‌డానికి కేంద్ర...
Read More...
Local News 

బౌద్దనగర్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం

బౌద్దనగర్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సికింద్రాబాద్ ఏప్రిల్ 09 (ప్రజామంటలు) : బౌద్దనగర్ డివిజన్ ఎల్ఎన్ నగర్ లో  బుధవారం తెల్లవారుజామున బిల్కిస్ బాను ఇంట్లో షార్ట్ సర్య్కూట్ తో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఇంట్లోని వస్తువులన్నీ కాలిపోయాయని, ఎవరికి ఎలాంటి అపాయం జరగలేదని కార్పొరేటర్ కంది శైలజ పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సంబందిత అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. రెవిన్యూ...
Read More...
Local News 

మెట్ పల్లి పట్టణంలో వీర హనుమాన్ విజయ యాత్ర

మెట్ పల్లి పట్టణంలో వీర హనుమాన్ విజయ యాత్ర స్పెషల్ అట్రాక్షన్ గా ఆర్యవైశ్య మహిళ సభ్యుల శోభయాత్రకు స్వాగతం   మెట్ పల్లి ఏప్రిల్ 9 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణం కాశి బాగ్ హనుమాన్ నుండి చావడి పాతబస్తీ మీదుగా శాస్త్రి చౌరస్తా సాయి కృష్ణ థియేటర్ మెయిన్ రోడ్ గుండా అయ్యప్ప స్వామి దేవాలయం వరకు...
Read More...
Local News 

ఆయిల్ పామ్ సాగు పైన అవగాహన సదస్సు

ఆయిల్ పామ్ సాగు పైన అవగాహన సదస్సు    జగిత్యాల ఏప్రిల్ 9 (ప్రజా మంటలు) రూరల్ మండలం కల్లెడ రైతు వేదిక లో వ్యవసాయ, ఉద్యాన శాఖ మరియు లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ఆధ్వర్యంలో బుధవారం  మధ్యాహ్నం 12 గంటలకు ఆయిల్ పామ్ పంట సాగుపైన అవగాహన సదస్సు నిర్వహించారు,  జిల్లా ఉద్యాన అధికారి శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు రైతులకు...
Read More...
Local News 

అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వినియోగంపై అవగాహన

అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వినియోగంపై అవగాహన                                               సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల ఏప్రిల్ 9 (ప్రజా మంటలు)ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో గల అర్బన్ మిషన్ కాంపౌండ్ అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ  కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి కేంద్రం కు వచ్చే లబ్ధిదారులకు తల్లి పాల ప్రాముఖ్యత ప్రసవనంతరం వీలైనంత త్వరగా తల్లిపాలు ఇవ్వడం మరియు మొదటి ఆరు నెలలు తల్లిపాలు ఇవ్వడంపై...
Read More...
Local News 

శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన డీఎస్పీ రఘు చందర్ 

శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన  డీఎస్పీ రఘు చందర్  గొల్లపల్లి ఎప్రిల్ 09 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండల కేంద్రంలోని శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం  లో ఏర్పాటుచేసిన 08 సీసీ కెమెరాలను ఆలయ కమిటీ, గ్రామ పెద్దలతో  కలసి డిఎస్పి రఘు చందర్  ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారానే  నేర...
Read More...
Local News 

హనుమాన్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం

హనుమాన్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం సికింద్రాబాద్ ఏప్రిల్09 (ప్రజామంటలు): విశ్వశాంతి యువజన సంఘం, శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో  సీతాఫల్మండి  బీదల బస్తీ లో ఈ నెల 12 న   శ్రీహనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి నిర్ణయించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ప్రత్యేక పూజ, హనుమాన్ ధ్వజ ఊరేగింపు కార్యక్రమానికి హాజరు కావాలని జిల్లా  కాంగ్రెస్ సీనియర్...
Read More...
Local News 

ఆడబిడ్డ పెళ్లికి వెండి ఆభరణాల బహుకరణ

ఆడబిడ్డ పెళ్లికి వెండి ఆభరణాల బహుకరణ గొల్లపల్లి ఎప్రిల్ 09 (ప్రజా మంటలు):  భీంరాజ్ పల్లి గ్రామానికి చెందిన మారంపల్లి మల్లయ్య కూతురు అఖిల వివాహం సందర్భంగా  గ్రామానికి చెందిన బొమ్మెన కుమార్ మాధవి దంపతులు 5 తులాల వెండి పట్ట గొలుసులు బహూకరించారు. ఈ కార్యక్రమంలో చిర్ర దిలీప్, కొలగాని తిరుపతి, కొలగాని గంగా చారి, స్వామి, సతీష్,వేణు తదితరులు పాల్గొన్నారు....
Read More...
Local News  State News 

కిమ్స్ -సన్‌షైన్ హాస్పిటల్ -లో రీనల్ డెనర్వేషన్ థెరపీ సెంటర్ ఏర్పాటు

కిమ్స్ -సన్‌షైన్ హాస్పిటల్ -లో రీనల్ డెనర్వేషన్ థెరపీ సెంటర్ ఏర్పాటు సికింద్రాబాద్ ఏప్రిల్ 09 (ప్రజామంటలు):   దేశంలోనే మొట్టమొదటిసారిగా బేగంపేటలోని కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో మెడ్రానిక్ సంస్థతో కలిసి రీనల్ డెనర్వేషన్ థెరపీ (Renal Denervation Therapy) క్లినిక్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్  హెడ్ ఆఫ్ కార్డియాలజీ & కార్డియోథోరాసిక్ సర్జన్ డా. శ్రీధర్ కస్తూరి తెలిపారు. బుధవారం కిమ్స్...
Read More...
Local News 

బార్ అసోసియేషన్ నాయకులకు సన్మానం 

బార్ అసోసియేషన్ నాయకులకు సన్మానం  మెట్టుపల్లి ఏప్రిల్ 9 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్ లను మెట్లచిట్టాపూర్ విడిసి, బి ఆర్ ఎస్ మాజీ బీసీ నాయకుడు పిప్పర శేఖర్, ఆధ్వర్యంలో బుధవారం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, మీరు న్యాయపరంగానే...
Read More...
Local News 

దమ్ముంటే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్ ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం రా  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి

దమ్ముంటే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్ ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం రా   బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి    జగిత్యాల ఏప్రిల్ 9 (ప్రజా మంటలు)దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రా అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి ఎమ్మెల్యేను  ఉద్దేశించి సవాల్ విసిరారు. జగిత్యాల నియోజకవర్గం కార్యాలయం "కమల నిలయం" లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి మీడియా...
Read More...
Local News 

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల పై అధికారులతో కలెక్టర్ సమావేశం      

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల పై అధికారులతో కలెక్టర్ సమావేశం                                                       సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల ఏప్రిల్ 9(ప్రజా మంటలు)ఈ నెల 11 నుండి 13  వ తేదీ వరకు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి జయంతి ఉత్సవాల కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ శ్రీ బి. సత్య ప్రసాద్   బుధవారం మినీ  కాన్ఫరెన్స్ హాల్ లో  హనుమాన్ జయంతి ఉత్సవాలలో...
Read More...