వృక్షార్చన పోస్టర్ విడుదల చేసిన కరీంనగర్ పార్లమెంటు మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
రాజన్న సిరిసిల్ల జిల్లా 13 ఫిబ్రవరి (ప్రజా మంటలు) :
ఈ నెల ఫిబ్రవరి 17వ తారీఖున తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ భవన్ లో వృక్షార్షన పోస్టర్ విడుదల చేసిన మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ...
- మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారు చేపట్టిన హరిత సేన కార్యక్రమంలో మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యుల తన జన్మదినం సందర్భంగా ఈ నెల 17వ తారీఖున ప్రతి గ్రామంలో మూడు మొక్కలు నాటలని పిలుపునిచ్చారు..
- మన గౌరవ కేసిఆర్ హరిత హారంతో రాష్ట్రామంతట మొక్కలు నాటి రాష్ట్రాన్ని పచ్చగా చూడాలని ఎంతో కృషి చేశారని వారు తెలిపారు.
- ఇప్పుడు కూడా వారి జన్మదినం పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటలని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట అగయ్య, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, మరియు హరిత సేన జిల్లా జిల్లా అధ్యక్షులు బత్తిని కమల్ గౌడ్, పూర్ణ చంద్రర్, ఏండి రహీమ్, నీరటి కిరణ్, మహేష్, గంగారెడ్డి మరియు వివిధ మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*
Published On
By Kasireddy Adireddy

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
Published On
By ch v prabhakar rao
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
Published On
By ch v prabhakar rao
.jpeg)
గురుమూర్తి నగర్లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్
Published On
By ch v prabhakar rao

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి
Published On
By ch v prabhakar rao

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్
Published On
By Siricilla Rajendar sharma

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.
Published On
By Siricilla Rajendar sharma

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..
Published On
By ch v prabhakar rao

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి
Published On
By Siricilla Rajendar sharma

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు
Published On
By Kasireddy Adireddy
