శ్రీరాములపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం.
శ్రీరాములపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం
గొల్లపల్లి ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల లోని శ్రీరాములపల్లి గ్రామంలో
స్వయంభు కొలువై ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేటి నుండి మూడు రోజులు 8,9, స్వామివారి కార్యక్రమాలు 10వ, తేదీన పదవ సోమవారం స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కు ముఖ్య దాతగా నిలిచిన శ్రీరాంలపల్లి గ్రామానికి తాండ్ర గోవిందరావు- భూమక్క జ్ఞాపకార్థం వారి కుమారుడు కోడలు తాండ్ర సోమేశ్వరరావు -సువర్ణదేవి 4,00,000 రూపాయలు నగదు అందజేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నారు.
అదేవిధంగా ఈ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క కళ్యాణం అత్యంత కనుల పండుగ నిర్వహించడం లోక కళ్యాణార్థం నిర్వహించేటువంటి ఇట్టి కార్యక్రమానికి మండలంలోని చుట్టుపక్క గ్రామాలు భక్తులందరు అధిక సంఖ్యలో పాల్గొవాలని శ్రీరాములపల్లి గ్రామ ప్రజలు కోరారు
More News...
<%- node_title %>
<%- node_title %>
మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
